యోయో టెస్టులో 17.2 పాయింట్లు సాధించానని చెప్పుకోవడం ఇప్పుడు కోహ్లీ పెద్ద సమస్యగా మారింది. జట్టుకి సంబంధించిన అంతర్గత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని బీసీసీఐ కోహ్లీకి స్ట్రాంగ్ వార్ణింగ్ ఇచ్చినట్టు సమాచారం.
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ టెస్టులో అదరగొట్టాడు. NCA లో నిర్వహించిన యోయో టెస్టులో పాసై ఇంస్టాగ్రామ్ వేదికగా ఎంత స్కోర్ సాధించాడో చెప్పుకొచ్చాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ ఆటలోనే కాదు వ్యక్తిత్వంలో కూడా తిరుగులేదని నిరూపించాడు. ఒక చిన్నారికి సహాయం చేసి తన గొప్ప మనసుని చాటుకున్నాడు.
గత కొంతకాలంగా టీమిండియా బౌలింగ్ దళం దారుణంగా విఫలం అవుతూ వస్తోంది. దాంతో వరుసగా మెగాటోర్నీల్లో ఇంటిదారి పట్టింది భారత జట్టు. దీనికి ప్రధాన కారణం టీమిండియా బౌలింగ్ వెన్నముక్క అయిన జస్ప్రీత్ బూమ్రా గాయపడటమే. కొన్ని నెలల క్రితం వెన్నునొప్పి కారణంగా బూమ్రా భారత జట్టుకు పూర్తిగా దూరం అయ్యాడు. బెంగళూర్ లోని నేషనల్ క్రికెట్ అకాడమిలో చికిత్స తీసుకుంటున్న బూమ్రా.. ప్రస్తుతం ఫిట్ నెస్ సాధించినట్లు బీసీసీఐ తెలిపింది. త్వరలోనే శ్రీలంకతో జరగబోయే వన్డే […]
భారత క్రికెట్ జట్టులోనే కాదు.. ప్రపంచ క్రికెట్లోనూ ఫిట్టెస్ట్ క్రికెటర్ ఏవరు అంటే అందరూ టక్కున చెప్పేపేరు.. విరాట్ కోహ్లీ. ఇది మనం చెప్పక్కర్లేదు.. బీసీసీఐ గణంకాలే ఈ మాట చెప్తున్నాయి. కోహ్లీ తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్లో గాయాల కారణంగా తప్పుకున్న మ్యాచులు నాలుగంటే నాలుగు. తాజాగా ఆటగాళ్ల ఫిట్నెస్ గురించి బీసీసీఐ పోస్ట్ చేసిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో కోహ్లీ ఒక్కడే.. ఎన్సీఏ తలుపు తట్టలేదట. భారత […]
టీమిండియా ఆటగాడు, స్టార్ ఆల్రౌండర్ హార్థిక్ పాండ్యాకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. వెన్నునొప్పితో ఫిట్నెస్ కోల్పోయి, ఆ తర్వాత జాతీయ జట్టులో స్థానం కూడా కోల్పోయిన పాండ్యాను బీసీసీఐ బెంగుళూరులోని ఎన్సీఏ క్యాంప్కు హాజరుకావాలని సూచించింది. మార్చి 5వ తేదీనే అక్కడ రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తూ.. ఒక వేళ క్యాంప్కు హాజరు కాకుంటే చర్యలు తప్పవని పాండ్యాను హెచ్చరించినట్లు సమాచారం. బీసీసీఐ సెలక్షన్ కమిటీ వార్నింగ్ తలొగ్గిన పాండ్యా […]
గాయంగా కారణంగా సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్కు దూరమైన టీమిండియా టీ20, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహ్యాబ్ అవుతున్నాడు. గాయం నుంచి కోలుకుని.. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించేందుకు టీమిండియా ఆటగాళ్లు ఎన్సీఏకు రిహ్యాబ్ సెంటర్కు వెళ్లారన్న విషయం తెలిసిందే. కాగా రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకుంటునే.. అక్కడ శిక్షణ తీసుకుంటున్న యువ క్రికెటర్లకు శిక్షణ ఇస్తున్నాడు. యువ ఆటగాళ్లకు తన అనుభవంతో క్లాసులు చెప్తున్నాడు. వాటిని యువ క్రికెటర్లు ఎంతో శ్రద్ధగా […]
జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్ సీఏ) డైరెక్టర్ గా వీవీఎస్ లక్ష్మణ్ ను నియమించడం దాదాపు ఖరారైంది. ఎన్ సీఏ తదుపరి డైరెక్టర్ వీవీఎస్ నే అంటూ బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. ఎన్ సీఏ కొత్త డైరెక్టర్ లక్ష్మణేనా అని అడిగిన ప్రశ్నకు ‘అవును’ అని సమాధానం ఇచ్చారు. లక్ష్మణ్ ఈ పదవి స్వీకరించనున్న నేపథ్యంలో హైదరాబాద్ మెంటర్ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. పరస్పర […]
స్పోర్స్ట్ డెస్క్- టీం ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ స్థానంలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్గా ఉండేందుకు భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ విముఖత చూపారు. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుండగా, ఈ మెగా టోర్నీతో భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఈ నేపధ్యంలో హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ఎంపిక లాంఛనమే అనిపిస్తోంది. ప్రస్తుతం […]