మల్కాజ్ గిరిలో జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పంది కొవ్వుతో చేసిన నూనెను విక్రయిస్తున్న వ్యక్తిని మల్కాజ్ గిరి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడు అమ్మగా కొనుగోలు చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
టెక్నాలజీ, అక్షరాస్యత పెరుగుతున్న కొద్ది మోసాలు తగ్గిపోవాలి.. కానీ విచిత్రంగా సాంకేతికత పెరుగుతున్న కొద్ది.. మోసాలు కూడా పెరుగుతున్నాయి. అయితే నేటి కాలంలో జరుగుతున్న మోసాలను చూస్తే.. జాలి పడాలి అనిపించదు. ఎందుకంటే నేటి కాలంలో అత్యాశ వల్ల మోసాలకు గురవుతున్న వారే అధికంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా రైస్ పుల్లింగ్, దొంగ బాబాలు వంటి వారి బారిన పడి మోసపోతున్న వారు నేటి కాలంలో అధికంగా ఉంటున్నారు. జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. మోసం చేసే […]
నేటి కాలంలో కొందరు మనుషులు దుర్మార్గులు మారి రెచ్చిపోతున్నారు. అడ్డు అదుపు లేకుండా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా కొందరు మగాళ్లు కట్టుకున్న భార్యలను అనుమానంతో వేధిస్తున్నారు. వారి వేధింపులతో భార్యను హత్య చేయడమో, లేదంటే భర్త టార్చర్ భరించలేక భార్య ఆత్మహత్య చేసుకోవడమో చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ భర్త భార్యపై అనుమానంతో దారుణంగా హత్య చేశాడు. తాజాగా మల్కాజ్ గిరి పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. […]
పగలు, ప్రతీకారాలతో కొంత మంది దేనికైన తెగిస్తున్నారు. నా అనుకున్న వాళ్లను శత్రువులు హత్య చేస్తే పగోడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎన్ని ఎత్తులైన వేస్తున్నారు. అచ్చం ఇలాగే 13 ఏళ్ల క్రితం తన తండ్రి హత్యకు కారణమైన వాడిని కొడుకు రూ.30 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించి తన పగ తీర్చుకున్నాడు. ఇటీవల మల్కాజిగిరిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కీసర […]
మేడ్చల్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. తల్లి మృతదేహం పక్కనే కుమారుడు మూడు రోజులుగా గడిపిన ఘటన తాజాగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మేడ్చల్ జిల్లాలోని విష్ణుపురి కాలనీ. ఓ తల్లితో పాటు 22 ఏళ్ల కుమారుడు సాయికృష్ణ ఓ అపార్ట్ మెంటులో నివాసం ఉంటున్నారు. అయితే ఈ కుమారుడు తల్లితో ప్రతీ రోజు గొడవ పడుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వారు నివాసం […]
పెళ్లైన వివాహితలు అదృశ్యమైన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఒకే రోజు పక్క పక్కనే ఉండే ప్రాంతాల్లోని ఇద్దరు వివాహితలు కనిపంచకుండా పోవడంతో కుటుంభికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విశాఖపట్నం అక్కయ్యపాలేం కాలనీకి చెందిన లావణ్య, మధు భార్యాభర్తలు. ఇటీవల లావణ్య నేరేడ్మెట్లోని తన పుట్టింటికి వచ్చి ఈ నెల 13వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది కూడా చదవండి: భర్తను కాదని […]
ప్రపంచమంతా ఇప్పుడు కేజీఎఫ్-2 సినిమా గురించే మాట్లాడుకుంటుంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన KGF-2 భారీ అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫస్ట్ షో నుండే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటిరోజే కేజీఎఫ్-2 ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. కేజీఎఫ్ ఛాప్టర్-1 కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ […]
‘న్యాయం కోసం వెళ్లిన నాకు అన్యాయం జరిగింది. ఓ లాయర్ నన్ను వేధిస్తున్నాడు’ అంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మల్కాజ్ గిరి పోలీసులు వివరాల ప్రకారం.. పెళ్లైన రెండేళ్లకే ఓ యువతి(25)కి భర్తతో గొడవలు జరిగాయి. ఆమె ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. భర్తతో విడాకులు తీసుకునేందుకు తాను నిర్ణయించుకుంది. గతేడాది జూన్ లో అందుకు సంబంధించి ఓ న్యాయవాదిని సంప్రదించింది. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. ఆమెకు న్యాయం చేస్తానని […]
బిడ్డకి ప్రశాంతత లేకుంటే అమ్మ ప్రేమ ఎంతకైనా తెగిస్తుంది. నిత్యం తన కూతురిని వేధింపులకు గురు చేస్తూ, కష్టాలు పెడుతున్న అల్లుడిని తిరిగిరాని లోకాలకి పంపింది ఓ అత్త. తన కూతురు మంగళ సూత్రాన్ని అమ్మే స్వయంగా తెంచేసింది. కష్టాల కాపురం కన్నా, తన కూతురు ప్రశాంతంగా ఉండటమే నయం అని దారుణానికి ఒడి కట్టింది. ఏకంగా అల్లుడిపై పెట్రోల్ పోసి, నిప్పు అంటించింది. హైదరాబాద్ లోని మల్కాజ్గిరి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ […]