తెలుగు ఇండస్ట్రీలో ఇతర భాషలకు సంబంధించిన హీరోయిన్లు ఎంతో మంది దర్శనమిచ్చారు. అందులో కొద్ది మంది మాత్రమే సక్సెస్ బాటలో నడిచి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కొంతమంది హీరోయిన్లు ఎంత స్కీన్ షో చేసినా, గ్లామర్ పాత్రల్లో రెచ్చిపోయినా.. సరైన సక్సెస్ మాత్రం అందుకోలేపోయారు.
ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారు గుండెల్ని పిండేస్తుంటుంది జాన్వీ కపూర్. తాజాగా మరోసారి తన అందాల రచ్చతో యువకులకు సెగలు పుట్టించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
గత కొంత కాలంగా టీమిండియా ఆటగాడు చాహల్ భార్య ధన శ్రీ వర్మతో కనిపిస్తూ.. తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. దాంతో వీరిద్దరు తరచుగా ఫొటోల్లో కనిపిస్తుండటంతో.. సోషల్ మీడియాలో పలు రకాలైన కామెంట్స్ వినిపించాయి. తాజాగా మరోసారి వీరిద్దరు కలిసి ఓ ఫోటోలో కనిపించారు.
హీరోయిన్ హన్సిక చాలా తక్కువ వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే స్టార్ స్టేటస్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఈ క్రమంలోనే రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక తాజాగా బాత్ టబ్ లో ఉన్న ఫోటోను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
మృణాల్ ఠాకూర్ పేరు వస్తే ఎవరికైనా సీతారామం సినిమానే గుర్తొస్తుంది. దీనికి కారణం ఇందులో ఆమె నటించిన సీత పాత్రకి చాలా మంది ఆడియన్స్ కనెక్ట్ అవ్వడమే. అయితే గత కొంతకాలంగా ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు ఎక్స్ పోజింగ్ తో చెలరేగిపోతుంది. తాజాగా బికినీ వేసి కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తోంది.
ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రాశి ఖన్నా.. తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో గ్లామర్ విషయంలో కొంత వెనకడుగు వేసిన ఈ బ్యూటీ.. తాజాగా ఎక్స్ పోజింగ్ కు గేట్లు ఎత్తేసింది. ఈ క్రమంలోనే రాశి ఖన్నా హాట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
అందాల ఆరబోతకు సోషల్ మీడియా ఒక మంచి ప్లాట్ ఫామ్ గా వాడుకుంటున్నారు సెలబ్రిటీలు. మరీ ముఖ్యంగా హీరోయిన్ అయితే తమ హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలను షేక్ చేస్తున్నారు. తాజాగా బికినీ లో దర్శనం ఇచ్చింది ఎన్టీఆర్ హీరోయిన్. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇండస్ట్రీనే కాదు.. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా గ్లామర్ షోకి వేదికలుగా మారిపోతున్నాయి. హీరోయిన్స్ నుండి బుల్లితెర నటీమణులు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీలు.. ఇలా అందరూ ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో అందాలు ఆరబోసేందుకు రెడీ అయిపోతున్నారు. ఆ కోవకు చెందిన వారిలో 'దీప్తి సునైనా' ఒకరు.
మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ సినిమాలో మహేష్ బాబుతో కలిసి ట్రైన్ సీన్ దగ్గర నటించిన అమ్మాయి గుర్తుందా? ఇప్పుడు ఆ అమ్మాయి హీరోయిగా మారి హాట్ హాట్ గా అందాలను ఆరబోస్తోంది.
యాంకర్ రష్మి తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ పిక్స్ లో రష్మి అచ్చం ఆ స్టార్ హీరోయిన్ లా ఉందంటున్నారు నెటిజన్లు. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.