అనేక కులాల, మతాల కలయిక భారత దేశం. ఈశ్వరు అల్లా తేరానామ్, సబ్ కో సన్మతి దే భగవాన్ మన గీతం. ఇక్కడ హిందువులు, ముస్లిం, క్రైస్తవులు అన్నదమ్ములుగా జీవిస్తుంటారు. హిందువుల పండుగలను ముస్లింలు గౌరవిస్తుంటారు. రంజాన్ మాసాన్ని హిందువులు సైతం పవిత్ర దినాలుగా భావిస్తుంటారు. అయితే ఓ హిందు దేవాలయంలో ముస్లింలు ప్రవేశించి, పూజలు చేసే ఆనవాయితీ ఓ ప్రాంతంలో ఉంటుందని తెలుసా..?
బంగారం, ఇతర ఖరీదైన వస్తువులను తరలించేందుకు స్మగ్లర్లు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. మొన్నటి వరకు సముద్ర, విమాన మార్గాల్లో టన్నుల కొలదీ బంగారం తరలి వచ్చేది. వీటిని ప్రయాణీకుల రూపంలో ఉన్న స్మగ్లర్లు పలు రూపాల్లో తీసుకు వచ్చేవారు. వారిని వెతికి పట్టుకోవడంలో కస్టమ్స్ అధికారులకు సవాళ్లు ఎదురయ్యేవి. తాజాగా ఏపీలో భారీ స్మగ్లింగ్ జరుగుతుండగా.. అధికారులు చేధించారు.
తెలుగు రాష్ట్రాలలో నూతన సంవత్సరాది వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. పండుగ వాతావరణంలో జనాలంతా ఎంతో ఆనందంగా ఉగాది పచ్చడి చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ శోభకృత్ నామ సంవత్సర ఉగాదిని.. 'సరిగమప లిటిల్ ఛాంప్స్' విన్నర్ సాయి వేద వాగ్దేవికి మర్చిపోలేని అనుభూతిని అందించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ప్రేమించకపోతే ఓ తంటా, ప్రేమిస్తే ఓ తంటాలా తయారయింది నేటి యువత తీరు. ప్రేమించేంత వరకు తమ ప్రేమను అంగీకరించాలని రకరకాల చర్యలకు దిగుతారు యువకులు. తీరా అమ్మాయి ప్రేమిస్తే.. ఇక వారికి నచ్చినట్లు ఉండాలంటూ ఆంక్షలు విధిస్తారు. తనకు నచ్చని పనిచేసిందా ఇక అంతే సంగతులు. ఎంతటి దారుణాలకైనా తెగిస్తారు. అటువంటి ఘటనే ఏపీలో చోటుచేసుకుంది.
జల్సాలు, విలాసాల కోసం నేటి యువత పెడదోవ పడుతోంది. ఈజీ మనీ కోసం మోసాలు, దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతుంది. దీని కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. నేర ప్రవృత్తిలో ఆరి తేరుతున్నారు. సామాన్యుడూ కాదూ ఓ చిన్నపాటి సెలబ్రిటీ మోసాలకు పాల్పడి.. పోలీసులకు చిక్కాడు.
ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ షాపు వైపు మనస్సు అలా లాగేస్తుంటుంది. చికెన్ తెచ్చుకుని వెంటనే వండుకుని తినేయాల్సిందే. అయితే చికెన్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆచి తూచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అయితే ఓ చికెన్ షాపు యజమాని కేవలం 5 పైసలకే చికెన్ అందిస్తానని ప్రకటించాడు .
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది చనిపోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు మొరపెట్టుకుంటున్నా.. కొంత మంది వినిపించుకోవడం లేదు. అతి వేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్య ధోరణితో వాహనం నడపడం ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.
ఉన్నత చదువుల కోసమని ఎన్నో ఆశలతో విదేశాల్లో అడుగుపెడుతున్న ఎంతో మంది తెలుగు విద్యార్థులు అకాల మరణాలకు గురౌతున్నారు. కన్నవారిని కన్నీళ్ల కడలిలో ముంచెత్తుతున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరూ, గన్ కాల్పుల్లో మరొకరు మృత్యువాత పడిన సంగతి విదితమే. తాజాగా మరో విద్యార్థి అనుమానాస్పద రీతిలో ప్రాణాలు వదిలాడు.
చిన్న పిల్లల నుండి కాటికి కాళ్లు చాపే ముదసలి వరకు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడదైతే చాలు, వారిపై తమ కోరికలను తీర్చుకుంటున్నారు కామాంధులు. కాదంటున్న వారిపై కక్ష పెంచుకుని వారిపై అమానుషాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీలో మరో మహిళ కామాంధులకు బలైపోయింది.
ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. వృద్ధాప్యంలో రావాల్సిన హృద్యోగ సమస్యలు, చిన్న తనంలోనే వెంటాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నటుడు తారకరత్నతో మొదలైన ఈ పరంపరకు బ్రేకులు పడటం లేదు. తాజాగా మరొకరు గుండెపోటుతో మరణించారు.