ఓ సినీ నటి మరణించినట్లు ఓ పోస్టర్ కలకలం రేపింది. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మామూలుగా సినిమా వాళ్ల విషయాల పట్ల సినీ ప్రియులు ఎప్పటికప్పుడు సెర్చ్ చేస్తూ, నటుల పట్ల వారికున్న అభిమానాన్ని వ్యక్త పరుస్తుంటారు.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది టాలీవుడ్ లో సినీ దిగ్గజాలు వరుసగా కన్నుమూశారు. తమ అభిమాన నటులు, దర్శక, నిర్మాతలు కన్నుమూయడంతో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు.
కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఇళయదళపతి విజయ్. అద్భుతమైన నటన, మెసేజ్ ఓరియేంటెడ్ చిత్రాలు చేయడం, అభిమానులతో మమేకం కావడం లాంటి అంశాలతో విజయ్ మంచి క్రేజ్ వచ్చింది. తమిళనాట కాకుండా తెలుగు ఇండస్ట్రీలోను విజయ్ కి అభిమానులు ఉన్నారు. తన అభిమానులకు తరచూ గుడ్ న్యూస్ చెప్పే విజయ్.. తాజాగా మరో శుభవార్త చెప్పారు.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ తారలు, వారి బంధువులు కన్నుమూయడంతో వారి కుటుంంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు.
వెండితెరపై క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్న నటీనటులు పెళ్లి చేసుకోవడం సినిమా ఇండస్ట్రీలో కామన్. ఇప్పటికే పలు జంటలు వివాహం చేసుకున్నాయి. అయితే కొన్ని జంటలు అనివార్యకారణాలతో విడిపోయాయి. అటువంటి జంటల్లో సమంత-నాగ చైతన్య, ధనుష్-ఐశ్వర్యలున్నారు. వీరి విడాకుల విషయం ఫ్యాన్స్ కి మింగుడు పడటం లేదు. అంతలోనే మరో జంట డైవర్స్ తీసుకోబోతుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే వీటికి ఇప్పుడు చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇంతకూ ఆ జంట ఎవరంటే..?
ఇండస్ట్రీలో సక్సెస్ ని చూసిన సెలబ్రిటీలు ఎవరైనా కొన్నాళ్ళకు దీనస్థితిలో కనిపిస్తే.. ఎవరికైనా బాధగానే అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా తారసపడుతున్నాయి. గతంలో స్టార్స్ గా వెలిగిన వారు.. అనారోగ్యం బారినపడి, కనీసం వైద్యం ఖర్చులకు కూడా డబ్బులు లేని దుస్థితిలో ఎదురు పడటం అనేది అందరినీ కలచివేస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ప్రముఖ సినీ నిర్మాత వి. ఏ. దురైని చూసి షాక్ అవుతున్నారు ప్రేక్షకులు.
ప్రేక్షకులకు నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతుంది. గతంలో హీరోయిన్ గా సినిమాలు చేసినప్పటికీ.. కొన్నాళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే సినిమాలు చేస్తోంది వరు. ఈ క్రమంలో వరలక్ష్మికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
'క్రాక్', 'వీరసింహారెడ్డి' చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న నటి వరలక్ష్మిని ఓసారి జైల్లో పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా ఈమె తండ్రి శరత్ కుమార్ బయటపెట్టారు. ఇంతకీ ఆమెని లాకప్ లో ఎందుకు ఉంచారో తెలుసా?
"హానీ రోజ్".. వీరసింహారెడ్డి రిలీజ్ తర్వాత టాలీవుడ్ లో బాగా వినబడుతున్న పేరు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అయ్యేసరికి అమ్మడికి వరుసగా అవకాశాలతో పాటు క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి. ఇండస్ట్రీలో హనీ పేరు మార్మోగుతుండటంతో.. ఓ స్టార్ ప్రొడ్యూసర్ అమ్మడికి భారీ మొత్తం ఆఫర్ చేశాడట.
ఆ దర్శకుడు వరసగా మూడు అద్భుతమైన సినిమాలు తీసి హ్యాట్రిక్ కొట్టాడు. తెలుగు-తమిళంలో ప్రేక్షకుల్ని అలరిస్తూ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు లైఫ్ లో పెళ్లి అనే బంధంలోకి అడుగుపెట్టాడు.