హైదరాబాద్ నగరంలో అద్భుత కట్టడాలకు నెలవుగా మారుతోంది. తెలంగాణ ప్రభుత్వం నగరాన్ని అన్ని విధాలా నభూతో నభిష్యతి అన్న విధంగా తీర్చి దిద్దుతోంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలు సర్వసాధారణం అయిపోయాయి. గతం సంవత్సరం రిసార్ట్ల చుట్టూ పెద్ద హైడ్రామా నడించింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో కనీ వినీ ఎరుగని రీతిలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ నూతన సచివాలయం నిర్మించారు.. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలకమైన ఫైల్స్ పై తొలి సంతకం చేశారు.
భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అలానే అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని కేసీఆర్ సర్కార్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఈ వేడుకపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో వాటాలను దక్కించుకునేందుకు బిడ్డింగ్ వేయాలని సర్కార్ నిర్ణయించుకుంది. ఈక్రమంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమపై కేసీఆర్ కు కీలక నివేదిక అందింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయటాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే స్టీల్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించిన బిడ్డింగ్లో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
మంగళవారం వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రి సందర్శన కోసం వెళ్లేందుకు యత్నించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ తోపులాటలో ఆమె కిందపడింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తొలుత ఆయన సతీమణికి అస్వస్థతకు గురయ్యారని వార్తలు రాగా, ఆ తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించి, పరీక్షలు చేపట్టారు.
దేశవ్యాప్తంగా మంగళవారం హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం హోలీ వేడుకలు విషాదాలను మిగిల్చాయి. వాగులో ఈతకు వెళ్లి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది.