మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఓ వైపు సినిమాలు మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు.
ఏపీలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నేతలు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని పలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవాడానికి రక రకాల హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అక్రమార్కులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. ఎన్నో సంచలనాత్మక కేసుల దర్యాప్తునకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఉద్యోగ విరమణ తర్వాత ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష నేతలు సమాయత్తం అవుతున్నారు. అధికార పక్ష నేతలు తాము చేసిన అభివృద్ది గురించి చెబుతుంటే.. ఇప్పటి వరకు ఏపీని అప్పుల పాలు చేశారని.. ఎలాంటి అభివృద్ది జరగలేదంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రతిపక్ష నేతలు.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ నగారా మోగింది. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్షాలు ముమ్మరంగా ప్రచారాలు చేయడం మొదలు పెట్టాడు. ప్రతిపక్ష నేతలు పాదయాత్రలు చేస్తుంటే.. అధికార పక్ష నేతలు గడప గడపకు తిరిగి తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి చెబుతున్నారు.
గత కొన్ని రోజులుగా ఏపీలో రాజకీయాలు మహా రసవత్తరంగా సాగుతున్నాయి. ఏ చిన్న ఛాన్స్ దొరికినా అధికార పార్టీపై ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఇక జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ అధికార పార్టీపై ఏ రేంజ్ లో విరుచుకుపడున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పట్నం టూర్ హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రధాని పర్యటన రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకనేందుకు బీజేపీ యత్నిస్తుందని వార్తలు వస్తున్నాయి. రాత్రి హూటల్ […]
ఈ మద్య దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కారణాలు ఏవైనా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మరికొంత మంది అంగవైకల్యంతో ఎన్నో అవస్థలు పడుతున్నారు. తాజాగా విశాఖపట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరాంధ్ర చిరంజీవి అభిమానుల సంఘం కన్వీనర్ యడ్ల లక్ష్మణ్యాదవ్ దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్టణం మధురవాడకు చెందిన లక్ష్మణ్యాదవ్ ఆర్టీసీ డ్రైవర్ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత కొంత కాలంగా జనసైనికుడిగా, ఉత్తరాంధ్ర చిరంజీవి […]
పవన్ కళ్యాన్ ఒక నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా ప్రజల్లో తనకంటూ ప్రత్యేక స్థానం పొందారు. ఏపిలో జనసేన పార్టీ ఇటీవల మరణించిన కౌలు రైతుల కోసం ‘కౌలు రైతు భరోసా’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాన్. అయితే పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ సైతం వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఏపిలో జనసేన అధినేత పవన్ […]
ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాల గురించి తెలుసుకొని ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్దం అవుతున్నారు. ఈ మద్య మంగళగిరిలో ఓ సమావేశాన్ని నిర్వహించారు పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల మంగళగిరిలో ఓ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమం కోసం తాను దేనికైనా సిద్దమే అన్నారు. గతంలో తాను అన్నిసార్లు.. అన్ని విషయాల్లో చాలా వరకు తగ్గానని.. కానీ ఈసారి మిగతావారు […]
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో కేఏ పాల్ తెగ హల్ చల్ చేస్తున్నారు. క్రైస్తవ మత ప్రబోధకుడిగా ఉన్న ఆయన ఇటీవల రాజకీయాల్లోకి వచ్చి ‘ప్రజాశాంతి’ అనే పార్టీని స్థాపించారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. తన నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు కేఏ పాల్. ప్రస్తుతం ఆయన ఎక్కువగా తెలంగాణపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.. ఇందుకు కారణం వరుసగా టూర్లు వేయడం. ఒక రకంగా చెప్పాలంటే […]