పదిలంగా ఉండాల్సిన చిట్టి గుండె గట్టిగా కొట్టుకుని మనుషుల ప్రాణాలను బలిగొంటుంది. సామాన్యుడు నుండి సెలబ్రిటీల వరకు దీని బారిన పడిన వారే. కరోనా, దాని అనంతర పరిస్థితులు తర్వాత గుండె మరింత బలహీన పడుతోంది.
పట్టుదలతో చేస్తే సమరం.. తప్పుకుండా నీదే విజయం’అని సినీ కవి రాసినట్లు.. ఏదైనా సాధించాలన్న కసి ఉండాలే కానీ వైఫల్యం కూడా మన ముందు తల వంచుతుంది. చదువు, ఉద్యోగాల్లోనే కాదూ ఏ వృత్తి, వ్యాపారాల్లో అయిన కృషి, పట్టుదల ముఖ్యం.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు బారిన పడి మరణిస్తున్నారు. ఎక్కువగా వ్యాయామం, డ్యాన్సులు, తీవ్ర ఒత్తిడికి గురై హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు
ఈ అమ్మాయి ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతోంది. అయితే, ఎప్పటిలాగే సోమవారం కూడా కాలేజీకి వెళ్లింది. క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ అంతా ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండగా.. ఏం జరిగిందో తెలుసా?
ఈ మధ్యకాలంలో చిన్నచిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరీక్ష సరిగా రాయకపోయినా, తక్కువ మార్కులు వచ్చినా, పరీక్ష ఫెయిల్ అయినా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
ఈ మద్య చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పది, ఇంటర్ ఫలితాలు వచ్చిన తర్వాత మార్కులు తక్కువ వచ్చాయని.. ఫెయిల్ అయ్యామని ఆవేదనతో క్షణికావేశంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఇంటర్ ఫలితాలు విడదలైన విషయం తెలిసిందే. ఇలా ఫలితాలు విడుదలైన కొద్ది గంటల్లోనే ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ మద్య కొంతమంది చిన్న విషయాలకే మనోవేదనకు గురి అవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షలు రాసిన తర్వాత ఫలితాలు వచ్చే సమయంలో పడే టెన్షన్ మామూలుగా ఉండదు. కొంతమంది ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే తల్లిదండ్రులకు ముఖం చూపించలేక క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పపడుతుంటారు.
చదువుల ఒత్తిడో లేక, విద్యా సంస్థల యాజమాన్య ధోరణే తెలియదు కానీ.. విద్యార్థులు క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి.. ఎంతో భవితవ్యాన్ని చూడాల్సిన విద్యార్థులు.. ఆ దశలోనే నేల రాలుతున్నారు. తాజాగా మరో విద్యా కుసుమం బలవన్మరణానికి పాల్పడింది.