ఈ మద్య చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పది, ఇంటర్ ఫలితాలు వచ్చిన తర్వాత మార్కులు తక్కువ వచ్చాయని.. ఫెయిల్ అయ్యామని ఆవేదనతో క్షణికావేశంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఇంటర్ ఫలితాలు విడదలైన విషయం తెలిసిందే. ఇలా ఫలితాలు విడుదలైన కొద్ది గంటల్లోనే ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ మద్య కొంతమంది చిన్న విషయాలకే మనోవేదనకు గురి అవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షలు రాసిన తర్వాత ఫలితాలు వచ్చే సమయంలో పడే టెన్షన్ మామూలుగా ఉండదు. కొంతమంది ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే తల్లిదండ్రులకు ముఖం చూపించలేక క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పపడుతుంటారు.
చదువుల ఒత్తిడో లేక, విద్యా సంస్థల యాజమాన్య ధోరణే తెలియదు కానీ.. విద్యార్థులు క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి.. ఎంతో భవితవ్యాన్ని చూడాల్సిన విద్యార్థులు.. ఆ దశలోనే నేల రాలుతున్నారు. తాజాగా మరో విద్యా కుసుమం బలవన్మరణానికి పాల్పడింది.
ఇటీవల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వారు సైతం హార్ట్ స్ట్రోక్కు గురౌతున్నారు. చిన్న వయస్సుల వారి నుండి వృద్దుల వరకు దీని బారిన పడుతున్నారు. సామాన్యులే కాదూ సెలబ్రిటీలు సైతం గుండె పోటుతో మరణించారు. ఉజ్వల భవిష్యత్తున్నయువత దీనికి బాధితులవుతున్నారు. తాజాగా మరో విద్యార్థిని గుండె పోటుకు గురైంది.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ఇక హాల్ టికెట్ లేకుండా వస్తే.. బయటకే. సేమ్ ఇదే సీన్ ఓ చోట రిపీట్ అయ్యింది. మరి తర్వాత ఫలితం ఎలా ఉందో తెలియాలంటే.. ఇది చదవండి.
ప్రజల రక్షణ, సమాజంలో అన్యాయాలను అరికట్టడం పోలీసుల బాధ్యత. విధుల్లో భాగంగా పోలీసులు ప్రజలతో కాస్త కఠినంగా వ్యవహరిస్తారు. అయితే పోలీసులు పైకి చూపించే కఠినశైలిని చాలామంది అపార్థం చేసుకుంటారు. అయితే వారి ఖాకీ చొక్క చాటున మంచి మనసు కూడా ఉంది. అందుకు నిదర్శనంగా ఇప్పటికే అనేక ఘటనలు జరిగాయి. తాజాగా అస్వస్థతకు గురైన ఇంటర్ విద్యార్థిని విషయంలో ఎస్సై మానవత్వం చాటుకున్నారు.
ఇటీవల నర్సింగిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువకముందే తాాజగా మరో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. అసలేం జరిగిందంటే?
నార్సింగి చైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ క్లాస్ రూమ్ లో ఉరి వేసుకుని చనిపోయాడు. అయితే ఈ ఘటన మొదటి నుంచి ఏం జరిగింది? పూర్తి అప్ డేట్స్ మీ కోసం.