ఈ రోజుల్లో డబ్బు ఎవ్వరికీ చేదు. మానవ సంబంధాలు గట్టిగా నిలవాలంటే ధనమే అన్నింటికీ మూలం. డబ్బు లేని వాడిని కనీసం మనిషిగా అయినా సమాజం గుర్తించడం లేదు. అయితే కొంత మంది కోటీశ్వరులు.. కోట్లు కూడబెట్టుకున్నప్పటికీ.. మనశ్శాంతి కరువౌతుంటారు
ఒక్కోసారి ఒక్క అవమానం ఖరీదు కోట్లు ఉంటుంది. అవమానాన్ని తలచుకుని ఆగిపోయే కంటే అవమానించిన వారే తలదించుకునేలా ఎదగాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో దివ్య ఒకరు. ఈమె సక్సెస్ స్టోరీ వింటే వావ్ అనాల్సిందే.
తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. తమ కోరికలను చంపుకుని.. పిల్లల ఎదుగుదలకు అహర్నిశలు పాటు పడతారు. వారి అభివృద్దికి కృషి చేస్తారు. కానీ నూటికి 90 శాతం మంది పిల్లలు ఉన్నత స్థానాలకు వెళ్లాక.. బిజీ లైఫ్ లేదా మరో ఇతర కారణాల కారణంగా
అమ్మాయిలకు. చదివిందీ చాలు.. పెళ్లైయ్యాక ఎలాగే భర్తను, అత్తమామలను, పిల్లలను చూసుకోవాల్సిందే కదా అని పెళ్లి చేసేసే తల్లిదండ్రులు ఉన్నారు. వివాహం అయ్యాక వారే లోకంగా బతికేస్తుంటారు మహిళలు.
ఒకప్పుడు భిక్షాటన చేసిన కుర్రాడు ఇప్పుడు ఓ పోలీస్ అధికారి స్థాయికి ఎదిగారు. పెళ్లి ఫంక్షన్స్ కి, కర్మకాండలు జరిగే ప్రదేశాలకు వెళ్లి ఏదో ఒక పని చేసి భోజనం సంపాదించుకునే కుర్రాడు ఇవాళ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆయన ఎవరో తెలుసా?
గౌతమ బుద్దుని జీవిత చరిత్ర గురించి ఎంత మందికి తెలుసు. ఆయన అసలు పేరు సిద్దార్థుడు. ఆయనొక మహారాజు. ఒక రోజు బయటకు వెళ్లడంతో ఆయన జీవితమే మారిపోయింది. చివరకు మానవ జీవితంలో కష్టాలకు కారణం కోరికలు అని భావించి..
ఆడ పిల్లలు పుడితే భారమనుకుంటున్నఈ రోజుల్లో వారిని పెంచి పెద్ద చేయడమే గొప్ప అనుకుంటున్నారు తల్లిదండ్రులు. ఇక వారి చదువుకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ దేశంలో. పెళ్లి చేసేంత వరకు
పిల్లలకు కూడా మొట్టమొదటి హీరో తండ్రే. తల్లి పిల్లల కోసం పడుతున్న తపన కనబడుతుంది కానీ..తండ్రి పడుతున్న కష్టం కనిపించదు. ఎక్కువగా అమ్మ లాలనలో పెరుగుతూ.. తండ్రి కోపాన్ని, గుంభన మనస్థత్వాన్ని చూసి కొంత దూరంగా మసలుతుంటారు.. చిన్నప్పడు తెలియదు నాన్న కష్టం. వారు పెరిగి పెద్దయ్యాక.. వారు ఓ బిడ్డలకు తల్లిదండ్రులయ్యాక తెలుస్తుంది
అమ్మ.. తన పిల్లల అభివృద్ధి కోసం ఎటువంటి కష్టమైన ఎదుర్కొంటుంది. తన చివరి శ్వాస వరకు కూడా బిడ్డల కోసం తల్లి పరితపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయో ఈ అమ్మ కూడా ఆ కోవకు చెందిన వారే. కడుపులో బిడ్డ ఉండగానే భర్త మరణించాడు. అయినే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్ని కుమాడిని ఎస్సై చేసింది
ఈ బిజీ లైఫ్ లో తమకంటూ కొంత స్పేస్ లేదని బాధపడుతున్న ఉద్యోగులు ఎంతో మంది. తమ వ్యాపకాలకు, అభిరుచులకు సమయాన్ని కేటాయించలేక పోతున్నామని భావిస్తున్నారు. కేవలం డబ్బు సంపాదన కోసం మర యంత్రాలుగా మారిపోయిన నేటి సమాజంలో నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలని భావిస్తుంటారు