ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వైరస్లా వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్ కండ్ల కలక. రోజూ రోజూకు ఈ కేసుల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం కళ్ల ఆసుపత్రులు.. ఈ పేషంట్లతో కిటకిటలాడుతున్నాయి. ఆసుపత్రుల్లో భారీ క్యూ కనిపిస్తుంది.
మహిళలు అలంకార ప్రియులు. తమ శారీరక సౌందర్యాన్ని కాపాడుకునేందుకు సౌందర్య ఉత్పత్తులను వినియోగించుకున్నట్లే.. తాము ధరించే దుస్తుల విషయంలో కూడా జాగ్రత్తలు, మెళుకువలు తీసుకుంటారు. చీర, కుర్తీ, మిడ్డీ, ఫ్రాక్స్ డ్రెస్ ఏదైనా కంఫర్టబులిటీ చూసుకుంటారు.
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏదైనా సాధించగలమనే ఉద్దేశంతో ఈ మాట అంటుంటారు. ఈ రోజుల్లో కోట్లు సంపాదించిన వాళ్లు కాదు.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వాళ్లు నిజమైన ఐశ్వర్యవంతులు.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని పెద్దలు అన్నారు . మానవ జీవితంలో కన్నుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కంటి చూపుతోనే ప్రతి పనిని చేసుకుంటున్నాము. కంటి చూపు లేకపోతే జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. కంట్లో చిన్న నలుసు పడినా కూడా తట్టుకోలేము. అలాంటిది ఓ బాలిక కంట్లో నుంచి పేపర్ ముక్కలు, ఇనుప ముక్కలు వంటివి రావడం సంచలనంగా మారింది.
ఎండాకాలంలో వేడి గాలులు, ఉక్కపోత, చెమట చిరాకును తెప్పిస్తున్నాయి. ఏ ఆహారం తీసుకోవాలన్నా.. కడుపులోకి వెళ్లడం లేదు. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్లు వంటి శీతల పదార్థాలు లాగించేస్తుంటాం. అయితే ఇవి తిన్న దగ్గర నుండి రోగాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అయితే ఇంట్లోనే హెల్తీ డ్రింక్స్, దాహార్తిని తీర్చే పానీయాలు తయారు చేసుకోవచ్చు.
మానవ మనుగడకు ఆధారం నీరు. శరీరంలో ద్రవ పదార్ధాల సమ్మేళనానికి, విటమిన్లు, మినరల్స్ అన్ని అవయవాలను సరఫరా చేయడంలో నీరు ముఖ్య పాత్రపోషిస్తుంది. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే పెరుగుతున్న అవసరాలు, కలుషిత పదార్థాల నేపథ్యంలో నీరు కూడా శుద్ధి చేసుకొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ వచ్చింది. ఏదైనా అతిగా వినియోగిస్తే అనర్థమే అన్నట్లుగా.. ఈ నీరు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందట.
వెండితెర అంటే ఓ రంగుల ప్రపంచం అని అంటుంటటారు.. అయితే ఎంతో మంది సినీ సెలబ్రెటీలు తెరపై ఆనందంగా, సంతోషంగా కనిపించినా.. నిజ జీవితంలో ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించామని పలు సందర్భాల్లో చెబుతున్న విషయం తెలిసిందే.
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మర్రిపాడులోని ఆయన నివాసంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా ఆయనకు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన్ను నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు.
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఎక్కువగా చెక్కర్లు కొడుతున్న వార్త ఏదైనా ఉంది అంటే అది ప్రభాస్ అరోగ్యం గురించే. ఫిబ్రవరిలో డార్లింగ్ జ్వరం బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చికిత్స కోసం ప్రభాస్ విదేశాలకు వెళ్లాడు అన్న వార్త హాట్ టాపిక్ గా మారింది.
ఇపుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. డబున్నవారిదే ఆరోగ్యం అయిపోయింది. పేదవాడికి వైద్యం అందాలంటే గగనం అయిపోయింది. అయితే జగన్ ఇప్పుడు ప్రతీ పేదవాడికి వైద్యం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ ప్రజలకు జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీ ప్రజల ఆరోగ్యం కోసం ఒక ఫ్యామిలీ డాక్టర్ ను కేటాయించారు. ప్రతీ గ్రామానికి ఒక విలేజ్ క్లినిక్ ను ఏర్పాటు చేస్తున్నారు.