ఇటీవల కొంతమంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురి అవుతున్నారు. ఆ సమయంలో తాము ఏం చేస్తున్నామో తెలియని స్థితితో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
పైన కనిపిస్తున్న ఓ యువతి పేరు శ్రావ్య, మరో అమ్మాయి పేరు అంకిత. వీళ్లిద్దరూ హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. అయితే ఉన్నట్టుండి కనిపించకుండాపోయారు. అసలేం జరిగిందంటే?
కొందరు ఈజీ మనీ, లగ్జరీ లైఫ్ కోసం అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అమాయక ప్రజలను మాయ మాటలతో మభ్యబెట్టి.. మోసం చేసి వారి దగ్గర అందిన కాడికి దోచుకుంటున్నవారు కొందరైతే.. మరికొందరు చెత్త పనులు చేస్తూ డబ్బులను ఆర్జిస్తున్నారు. వ్యాపారం ముసుగులో వ్యభిచారాన్ని చేసి డబ్బులు సంపాదిస్తున్న వారు మరికొందరు.
హైదరాబాద్ లో కొందరు స్పాల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ అమాయకపు యువతులను వ్యభిచార రొంపిలోకి దించుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి ముఠాలను పట్టుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వ్యభిచార నిర్వహిస్తున్న మరో ముఠా పోలీసులకు పట్టుబడింది.
నందమూరి తారకరత్న మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. తారకరత్న ఇకలేరనే వార్త తెలుసుకుని అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తెలుగు ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖులు, రాజకీయ నేతలు తారకరత్న మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఫిలిం నగర్ భూ వివాదంలో దగ్గుబాటి కుటుంబానికి తలనొప్పులు తప్పడం లేదు. ఇప్పటికే దీనిపై కోర్టుకు హాజరయ్యాడు రానా. ఇక తాజాగా ఈ వివాదానికి సంబంధించి మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అది ఏంటంటే..
”తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు ఈ లోకంలో” అన్న డైలాగ్ అక్షరాల సత్యమే. బిడ్డ అమ్మా.. ఆకలి అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే.. బిడ్డ ఆకలి తీరుస్తుంది. కన్నపేగు కళ్ల ముందు సంతోషంగా ఉంటే చాలు.. ఆ తల్లికి కావాల్సింది ఏదీ లేదు ఈ లోకంలో. మరి అలాంటి తల్లులకు నేటి సమాజంలో బుక్కెడు బువ్వ కరువైంది. కనీ.. పెంచి.. ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను పట్టించుకునే స్థితిలో లేరు కొందరు కొడుకులు. అలాంటి కొడుకులకు […]
హైదరాబాద్ నగరంలో ఏటా వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రతి రోజు వందలాది వాహనాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. దీంతో వాహనాల స్థాయిలోనే ట్రాఫిక్ సమస్య కూడా పెరిగిపోతుంది. ఈ ట్రాఫిక్ కారణంగా ప్రయాణికులు, వాహనదారులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఎవరికి వారులు తమకేమి సంబంధంలేదు అన్నట్లు అందులోనే ఉంటారు. ఎవరూ వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేయరు. తాజాగా జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ నగర్ సమీపంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. […]
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. తనను దొంగ దొంగ అనడం భరించలేని ఓ యువకుడు.. మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేను దొంగను కాదు నమ్మండి అంటూ ఆవేదనతో ప్రాణాలు విడిచాడు. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. పోలీసుల వివరాల మేరకు.. ఫిలింనగర్ లోని దీన్ దయాళ్ నగర్ లో నివసించే బొల్లం శివరాం(30) మణికొండలోని రిలయన్స్ జియో మార్ట్ హబ్ లో పని చేస్తున్నాడు. ఇటీవల […]