ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ తమ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కస్టమర్లకు అధిక లాభం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బ్యాంక్ ఖాతాలు అనేవి ఇప్పుడు దాదాపుగా అందరికీ ఉన్నాయి. అందరూ లిక్విడ్ క్యాష్తో కంటే డిజిటల్ లావాలదేవీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే బ్యాంక్ ఖాతాని ఓపెన్ చేసి మీ దారిన మీరు వాడుకుంటూ ఉండాలి అంటే అవ్వదు. అకౌంట్ ఓపెన్ చేసిన సమయంలో ఎలా అయితే డాక్యుమెంట్లు సమర్పిస్తారో తర్వాత కూడా మీ ఖాతాను అప్డేట్ చేస్తూ ఉండాలి. దానినే కేవైసీ అంటారు. అంటే Know Your Customer అనమాట. ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంక్ అకౌంట్ […]
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా కొనసాగుతోన్న ఎస్బీఐ తన కస్టమర్లకు షాకిచ్చింది. కేవైసీ అప్డేట్ చేసుకోకుండా నిర్లక్ష్యం వహించిన కస్టమర్ల అకౌంట్లను ఆపివేసింది. కేవైసీ అప్డేట్ పేరుతో అకౌంట్లను ఫ్రీజ్ చేయడంతో.. కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ముందస్తు నోటీసులు లేకుండా తమ అకౌంట్లు నిలిపివేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మైక్రో బ్లాగింగ్ సైటు ట్విటర్లో ఎస్బీఐని ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై ఎస్బీఐ స్పందించింది. బ్యాంకు సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు, ఆర్బీఐ […]
దేశీయ అతిపెద్ద బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI)లో సేవలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం నుంచి ఏటీఎం లు, యోనో యాప్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ సేవలు పూర్తిగా ఆగిపోవడంతో కస్టమర్లు నానా ఇబ్బందులు పడ్డారు. ఎస్బీఐ యోనో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.. దీంతో యోనో యాప్ డౌన్ అయ్యింది. ఎస్బీఐ యోనో సర్వీసుల డౌన్ కావడం వల్ల ఈ సమయంలో యోనో ద్వారా బ్యాంక్ సర్వీసులు పొందలేరు. ఎస్బీఐ సేవలకు అంతరాయం కలగడానికి […]
దేశంలో అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను హెచ్చరించింది. మోసపూరిత ఎస్ఎంఎస్లతో జాగ్రత్తగా ఉండాలని కోరింది. కొంత మంది మోసగాళ్లు ఎస్బీఐ పేరుతో కస్టమర్లకు ఎస్ఎంఎస్లు పంపడం బ్యాంక్ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఈ మొబైల్ నెంబర్లతో బ్యాంక్కు ఎలాంటి సంబంధం లేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఇలాంటి మెసేజ్లలో ఉండే లింక్స్పై క్లిక్ చేయవద్దని ఎస్బీఐ తన కస్టమర్లను కోరింది. ఎస్బీఐకి దేశం మొత్తం మీద 24 […]
బ్యాంకు ఖాతాదారులారా.. మీ కోసమే ఈ వార్త. ఎందుకంటే రానున్న 9 రోజుల్లో.. 5 రోజులు బ్యాంకులు పనిచేయవు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 3 మధ్య బ్యాంకులు నాలుగు రోజులే పని చేస్తాయి. మార్చి 26న నాలుగో శనివారం సాధారణ సెలవు, మార్చి 27న ఆదివారం సాధారణ సెలవు. ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు మార్చి 28-29 తేదీలలో రెండు రోజుల సమ్మెను ప్రకటించాయి. దీంతో 4 రోజుల పాటు వరుసగా బ్యాంకులు మూతపడనున్నాయి. మార్చి […]
SBI తమ లావాదేవీల నిబంధనల్లో మార్పులు చేసింది. కొత్తరూల్స్ ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడించింది. తమ ఖాతాదారులకు ఓ పెద్ద శుభవార్తను ప్రకటించింది. IMPS లావాదేవీల పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి డిజిటల్ చెల్లింపుల్లో రూ.5 లక్షల వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రకటించింది. ఇంటర్నెట్, యోనో, మొబైల్ బ్యాకింగ్ ద్వారా చేసే లావాదేలకు ఈ వెసులుబాటును కల్పించింది. IMPS, RTGS, NEFTతో సహా ఆన్ లైన్ ట్రాన్సెక్షన్స్ కు సంబంధించిన […]
తీసుకున్న వారికి కూడా ఈ లోన్ తీసుకునే అవకాశం వుంది. ఇలా కోవిడ్ రుణాల కింద బ్యాంక్ ఆఫ్ ఇండియా కరోనా చికిత్స చేయించుకోవడానికి డబ్బులు సరిపోవడం లేదా? ఇలా కనుక లోన్ తీసుకుంటే చికిత్స చేయించు కోవడానికి డబ్బులు అందుతాయి. పైగా సమస్యలు కూడా వుండవు. అయితే బ్యాంకులు కోవిడ్ పర్సనల్ లోన్స్ ని ఇస్తున్నాయి. మీరు కనుక ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ కరోనా కోసం చికిత్స చేయించుకోవాలంటే??. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా […]
కష్టమర్లని ఆకట్టుకోవడానికీ పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేస్తాయి ., ఖరీదైన వస్తువులతో అలంకరిస్తుంటాయి వ్యాపార సంస్థలు. ఓ పబ్ను మాత్రం దాని ఓనర్లు డబ్బుతోనే డెకరేషన్ చేసారు. ఆ డబ్బు విలువ రూ.కోట్లు ఉంటుంది. ఫ్లోరిడాలోని పెన్సాకోలా ప్రాంతంలో మెక్ గైర్ దంపతులు 1977లో మెక్ గైర్స్ ఐరీష్ పబ్ను ఏర్పాటు చేశారు. గైర్ సతీమణి మొల్లీ బేరర్గా ఉంటూ కస్టమర్ల ఆర్డర్లను తెచ్చి ఇచ్చేది. సర్వీసు మెచ్చి ఒక వ్యక్తి ఒక డాలర్ నోట్ టిప్ […]
భారతదేశంలో జరుపుకునే అన్ని పండుగలలో అక్షయ తృతీయ ఒకటి. వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ పేరుతో హిందువులు, జైనులు జరుపుకుంటారు. శివుడి అనుగ్రహంతో సంపదలకు కుబేరుడు రక్షకుడిగా నియమితుడైన రోజు, మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం కూడా ఇదే. ఈరోజు బంగారం కొని లక్ష్మీ దేవిని అలంకరించి పూజ చేస్తారు. ఇలా చేస్తే ఇల్లు సిరిసంపదలతో వర్తిల్లుతుందని భక్తుల నమ్మకం. ఇవే కాకుండా ఈ పండగకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రోజు చేసే […]