‘క్యారేషు దాసీ, కరణేశు మంత్రి, భోజ్యేషు మాతా, శయనేషు రంభ’అన్న పదాలకు కొందరు మహిళలు తూట్లు పొడుస్తున్నారు. తాత్కాలిక సుఖాల కోసం తాళిని ఎగతాళి చేస్తున్నారు. పసుపు, కుంకుమల కోసం, భర్త పదికాలాల పాటు చల్లగా ఉండాలని పూజలు చేసే పతివ్రతలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో బానుడి ప్రతాపం అధికంగా ఉంది. మొన్నటి వరకు వర్షం కురవగా, గత కొన్ని రోజుల నుంచి మాత్రం ఎండలు విపరీతంగా దంచి కొడుతున్నాయి. అయితే తాజాగా వడదెబ్బతో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు.
సాధారణంగా కానిస్టేబుల్ ఉద్యోగం రావాలి అంటే మీ వయసు 18 ఏళ్లు దాటాలి. కానీ, నమన్ రాజ్వాడే అనే బుడ్డోడు మాత్రం ఐదేళ్లకే కానిస్టేబుల్ గా నియామక పత్రం కూడా అందుకున్నాడు. జిల్లా ఎస్పీ చేతుల మీదుగా లెటర్ అందుకుని చైల్డ్ కానిస్టేబుల్ అయిపోయాడు.
నిండు గర్భిణీ రైల్వేస్టేషన్ లో పురిటి నొప్పులతో బాధ పడుతుంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారు. సాయం చేయమని అక్కడ ఉన్న వారిని అర్ధించారు. అలాంటి సమయంలోనే మానవ రూపంలో ఉన్న దేవత వారి ముందు ప్రత్యక్షమైంది.
సమాజంలోని ఆరాచక శక్తుల నుంచి ప్రజలకు కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తుంటారు. ప్రజలను రక్షించడం వారి బాధ్యత. అయితే కొందరు పోలీసుల ప్రజల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా తమిళనాడులో ఓ కానిస్టేబుల్ సెలూన్ షాప్ వ్యక్తిపై దౌర్జన్యం చేశాడు.
కొన్నేళ్ల నుంచి ఆడవారు చిత్ర హింసలకు గురవుతునే వస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న నేటికాలంలో కూడా వారు అనేక రకాల వేధింపులకు గురవుతున్నారు. లైంగిక, వరకట్నం వంటి వేధింపులతో ఆడపిల్లలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఇలా అనేక రకాల వేధింపులతో చిత్ర హింసలకు గురవుతున్న మహిళల్లో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు అనుమానస్పద స్థితిలో మృతి చెందుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీస్ శాఖలోన స్పెషల్ బ్రాంచ్ […]
పోలీసులు అంటే శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుండి పోరాడే యోధులు. తమ కుటుంబాన్ని, ప్రాణాలను లెక్కచేయకుండా డ్యూటీ చేస్తుంటారు. పోలీసు ఉద్యోగాన్ని ఎంచుకున్నారు అంటేనే మీ కుటుంబాన్ని రిస్క్ లో పెట్టినట్లే అని చెబుతుంటారు. నిజంగా అది నిజమని ఓ ఘటనలో నిరూపితమైంది. లీవ్ కావాలని రిక్వెస్ట్ చేస్తే అధికారులు అతని పిరిస్థితిని సీరియస్ గా తీసుకోలేదు. వారి నిర్లక్ష్యం ఇప్పుడు ఆ కానిస్టేబుల్ జీవితంలో తీరని విషాదాన్ని నింపింది. ఆ బాధను తట్టుకోలేని అతను […]
పోలీసులు అంటే సమాజంలోని అసాంఘీక శక్తులను నిర్మూలిస్తూ.. ప్రజలకు రక్షణగా ఉంటారు. అందుకే ప్రజలు.. తమకు ఏ సమస్య వచ్చిన, అన్యాయం పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కిడ్నాప్ కి గురైన ఎందరో పిల్లల్ని పోలీసులు.. ఎంతో చాకచక్యంగా కాపాడారు. ఇటీవల పల్నాడు జిల్లాలో కిడ్నాప్ అయిన ఎనిమిదేళ్ల బాలుడిని పోలీసులు ఎంతో శ్రమించి..24 గంటల్లోని కాపాడారు. కొందరు పోలీసులు మాత్రం డబ్బుల కోసం అడ్డదారులు తొక్కి.. మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తెస్తున్నారు. ఓ ప్రభుత్వ […]
మహేశ్వరం పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. కానిస్టేబుల్ తేజావత్ రాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు ప్రేమవ్యవహారమే కారణంగా భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తేజావత్ రాజు మహేశ్వరం పోలీసుస్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. నాచారం పీఎస్ పరిధి సింగం చెరువు తండాలో తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నాడు. అయితే తేజావత్ రాజు బంధువుల అమ్మాయితో ప్రేమలో పడినట్లు సమాచారం. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. కొద్దిరోజులుగా వారి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. మరిన్ని […]
విజయవాడ క్రైం- సమాజంలో చాలా మంది పెడదారి పడుతున్నారు. అందుకు అనుగునంగా ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. పెళ్లి చేసుకున్న భార్యను మోసం చేస్తూ భర్త, మరోవైపు కట్టుకున్న భర్తను మోసం చేస్తూ కొంత మంది భార్యలు వారిని మోసం చేస్తూ వేరేవాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి అక్రమ సంబంధాలవల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కొన్ని సందర్బాల్లో అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తున్న ఘటనలను మనం చూస్తున్నాం. ఇదిగో తాజాగా విజయవాడలో ఇలాంటి ఘటనే […]