పార్టీ పరంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే నేతలు కొన్నిసందర్భాల్లో మర్యాదపూర్వకంగా కలవడం చూస్తుంటాం.
ఆంధ్రప్రదేశ్బడ్జెట్ సమావేశాల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. అధికార, విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కొట్టుకోవడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..
జగన్ సర్కార్ తీసుకున్న చాలా గొప్ప నిర్ణయాల్లో సచివాలయ వ్యవస్థ ఒకటి. ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటికే తీసుకువచ్చే వ్యవస్థగా నిలిచింది. ఈ క్రమంలో సచివాలయ వ్యవస్థకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆ వివరాలు..
సామాన్యుడి దగ్గరి నుంచి మల్టీ బిలియనీర్ వరకు దేశం మొత్తం ఎంతగానో ఎదురు చూసిన బడ్జెట్ రానే వచ్చింది. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెన్ను ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం 2023-2024 సంవత్సరానికి గాను 45.03 లక్షల కోట్ల రూపాయలతో ఈ బడ్జెను తయారుచేసింది. ఈ సంవత్సరం దాదాపు 9 రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు ఉండటంతో కేంద్రం ఎంతో జాగ్రత్తగా ఈ బడ్జెన్ రూపొందించింది. అమృత్ కాల్ బడ్జెట్గా దీనికి నామ […]
కేంద్ర ప్రభుత్వం 2023-2024 ఏడాదికి సంబంధించిన బడ్జెట్ను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2023-24 సంవత్సరానికి గాను 45.03 లక్షల కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అమృత్ కాల్ బడ్జెట్ పేరిట రానున్న పాతికేళ్లలో దేశాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని సప్తర్షి బడ్జెట్ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. సమ్మిళితాభివృద్ధి, ప్రతి ఒక్కరికి పథకాల ఫలాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సామర్థ్యాల వెలికితీత, హరిత […]
అన్నదాతలకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి పూర్తి బడ్జెట్లో వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచనున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పటివరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందారని ఈ సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గడిచిన 28 నెలల్లో 80 […]
ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, బుధవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. అంతేకాక భారతదేశంలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఇదే కాక వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆరో కేంద్రమంత్రిగా కూడా నిర్మాల సీతారామన్ రికార్డు సృష్టించి.. మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం వంటి దిగ్గజ నాయకుల సరసన నిలిచారు. ఇక […]
తెలంగాణ గవర్నర్కి, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వార్ ఇప్పట్లో ముగిసేలాలేదు. తాజాగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్.. ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అభివృద్ధి అంటే ఫామ్ హౌస్లు కట్టడం కాదు అంటూ కేసీఆర్ ప్రభుత్వానికి చురకలు వేసింది గవర్నర్. ఇక తాజాగా బడ్జెట్ సమావేశాలు సమీపిస్తోన్న తరుణంలో.. గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం వివాదం మరింత ముదిరింది. తమిళిసై తీరుపై.. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా హైకోర్టును ఆశ్రయించేందుకు రెడీ కావడం […]
Telangana Assembly Budget Session 2022 : తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు 2022-23 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను శాసన సభలో ప్రవేశపెట్టారు. రూ. 2,56,958.51 కోట్లతో ఈ బడ్జెట్ తయారైంది. ఇందులో రెవెన్యూ వ్యయం 1.89 లక్షల కోట్ల రూపాయలు కాగా, క్యాపిటల్ వ్యయం 29,728 కోట్ల రూపాయలుగా ఉంది. వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్లు, ఆసరా పెన్షన్లకు రూ. 11,728 కోట్లు, కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్కు రూ. […]
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చి 07వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 11వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమౌతుండడంతో అందరి దృష్టి టీడీపీపై నెలకొంది. తన సతీమణిని అసెంబ్లీలో దూషించడంతో భోరున విలపించడమే కాకుండా తిరిగి సీఎంగానే సభకు వస్తానని, అప్పటివరకు సభలో అడుగుపెట్టనని శపథం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలా […]