కళ్ళు లేకపోతే వ్యక్తిగత పనులు చేసుకోవడమే కష్టం. అలాంటిది ఉద్యోగం, వ్యాపారం చేయడం అంటే ఇంకెంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ లోకంలో చాలా మంది లోపాన్ని పక్కన పెట్టి సక్సెస్ ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అలాంటి వారిలో భూమిక ఒకరు. ఈమెకు రెండు కళ్ళు కనిపించవు. కానీ యూట్యూబ్ లో వంటల వీడియోలతో ఆమె సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు.
ఓ కొడుకు కన్న తండ్రిని సిమెంట్ ఇటుకతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఏకంగా 15 రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకున్నాడు. అసలు తండ్రిని కుమారుడు ఎందుకు హత్య చేశాడో తెలుసా?
కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. బర్త్ డే స్టేటస్ పెట్టలేదని ఓ వ్యక్తిని కొందరు యువకులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
ఆమెకు గతంలోనే వివాహం జరిగింది. కొన్నికారణాల వల్ల భర్తకు విడాకులు ఇచ్చి మరొక వ్యక్తితో సహజీవనం చేసింది. అలా చాలా కాలం పాటు ఇద్దరూ బాగానే కలిసి ఉన్నారు. కానీ, ఇదే చివరికి ఆ మహిళను ప్రాణాలతో లేకుండా చేసింది. అసలేం జరిగిందంటే?
మీరు నిరుద్యోగులా..? అయితే మీకో గుడ్ న్యూస్. మెట్రోలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. మెట్రోలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. మే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీతో సహా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, అమిత్ షా పర్యటన దృష్ట్యా బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు.
మరింత క్షీణించిన తారకరత్న ఆరోగ్య పరిస్థితి. ఒక్కొక్కరిగా బెంగుళూరు చేరుకుంటున్న టీడీపీ ముఖ్యనేతలు. ఇప్పటికే.. కొల్లు రవీంద్ర, గంటా శ్రేనివాస్ రావు అక్కడకి చేరుకున్నారు. మరికొందరు ముఖ్యనేతలు సైతం అక్కడకి చేరుకుంటున్నట్లు సమాచారం అందుతోంది.