డబ్ల్యూటీసీ ఫైనల్ అయిపోయి వారం దాటిపోతున్న కోహ్లీ భార్య ఇంకా ఇంగ్లాండ్ లోనే ఉన్నాడు. తాజాగా అక్కడ కీర్తనలు వింటూ ప్రశాంతత పెంపొందిచుకునే పనిలో ఉన్నాడు. ఇక తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు.
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోనే కాదు సోషల్ మీడియాలో కూడా కింగే. ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ ఇలా ఏదైనా కోహ్లీ హవా ఉండాల్సిందే. నెట్టింట్లో దేశంలోనే ఎక్కువ ఫాలోయింగ్ కలిగిన వారిలో కోహ్లీనే టాప్. ఎప్పుడో ఒక్కసారి సోషల్ మీడియాలో కనిపించే విరాట్ ప్రస్తుతం అదే పనిగా పోస్టులు పెడుతూనే ఉన్నాడు. ఇంస్టాగ్రామ్ వేదికగా అందరికీ మెస్సేజ్ లు ఇచ్చే పనిలో ఉన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా మొదలైన ఈ క్రిప్టిక్ పోస్టులు ఇంకా కొనసాగుతోనే ఉన్నాయి. వీలు చిక్కినప్పుడల్లా తన ఇంస్టాగ్రామ్ వేదిక ద్వారా అందరికీ స్ట్రాంగ్ మెస్సేజ్ లు ద్వారా అందరిని పలకరిస్తున్నారు. అయితే కోహ్లీ ఈ మెస్సేజ్ లు ఎందుకు పెడుతున్నాడో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.ఇక తాజాగా ఒక మెస్సేజ్ కోహ్లీ తన ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు. ఇంతకీ కోహ్లీ ఈ సారి ఏమి మెస్సేజ్ పెట్టాడో ఇప్పుడు చూద్దాం.
డబ్ల్యూటీసీ ఫైనల్ అయిపోయి వారం దాటిపోతున్న కోహ్లీ భార్య ఇంకా ఇంగ్లాండ్ లోనే ఉన్నాడు. తాజాగా అక్కడ కీర్తనలు వింటూ ప్రశాంతత పెంపొందిచుకునే పనిలో ఉన్నాడు. ఇక ఖాళి దొరికినప్పుడల్లా మెస్సేజ్ లు ఇచ్చే కోహ్లీ.. ఈసారి నమ్మకం, నిజం లాంటి అంశాలతో ఒక క్రిప్టిక్ పోస్ట్ చేసాడు.”నా బ్రెయిన్ సందేహంలో నివసిస్తుంది. నా హృదయం నమ్మకంలో నివసిస్తుంది” అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. ఇక జూలై లో జరగనున్న టెస్టు సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సిద్ధమవుతున్నాడు. మరి ఈ టెస్టు సిరీస్ కి కోహ్లీకి రెస్ట్ ఇస్తారా ? లేకపోతే ఆడతాడా తెలియాల్సి ఉంది. మొత్తానికి స్ట్రాంగ్ మెస్సేజ్ లు ఇస్తూ అభిమానులని ఖుషి చేస్తూనే ఉన్నాడు. మరి ముందు కోహ్లీ ఇంకెన్ని మెస్సేజ్ లు ఇస్తాడో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.