యోయో టెస్టులో 17.2 పాయింట్లు సాధించానని చెప్పుకోవడం ఇప్పుడు కోహ్లీ పెద్ద సమస్యగా మారింది. జట్టుకి సంబంధించిన అంతర్గత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని బీసీసీఐ కోహ్లీకి స్ట్రాంగ్ వార్ణింగ్ ఇచ్చినట్టు సమాచారం.
ప్రస్తుతం టీమిండియాలో నెంబర్ 4 స్థానంలో కొంత అనిశ్చితి ఉన్నమాట నిజం. ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ కోహ్లీ స్థానం మార్చి అతన్ని బలిపశువు చేయొద్దని సూచించాడు.
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ టెస్టులో అదరగొట్టాడు. NCA లో నిర్వహించిన యోయో టెస్టులో పాసై ఇంస్టాగ్రామ్ వేదికగా ఎంత స్కోర్ సాధించాడో చెప్పుకొచ్చాడు.
ఆసియా కప్ కోసం నిన్న భారత జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ తనతో పాటు కోహ్లీ కూడా బౌలింగ్ చేస్తాడని చెప్పుకొచ్చాడు.
దేశంలోనే వన్ ఆఫ్ బెస్ట్ కపుల్స్ గా భావించే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తాజాగా సోషల్ మీడియాలో ఒక పిక్ షేర్ చేశారు. అయితే అనూహ్యంగా ఈ పిక్ పై ట్రోలింగ్ జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా తమ ఫేవరేట్ ప్లేయర్ కనిపిస్తే సెల్ఫీ దిగాలని అందరూ కోరుకుంటారు. అయితే స్టార్ డం ఉన్నా.. కొంతమంది ఆ సమయంలో బిజీ కారణంగా సెల్ఫీ ఇచేందుకు అంగీకరించరు. కానీ కోహ్లీ మాత్రం తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు.
స్వదేశంలో వరల్డ్ కప్ గురించి పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. రోహిత్ శర్మ సారధ్యంలో టీమిండియా వరల్డ్ కప్ గెలవడం అసాధ్యమని చెప్పుకొచ్చాడు.
వెస్టిండీస్ తో టీ 20 సిరీస్ కి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ ప్రస్తుతం ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు. తాజాగా ఒక కొత్త ఇంటిని నిర్మిస్తూ హాట్ టాపిక్ గా మారాడు.