పెళ్లైన చాలా మంది మహిళలు భర్తలను కాదని పరాయి సుఖానికి అలవాటు పడుతున్నారు. ఏంచక్క సమయం దొరికినప్పుడల్లా ప్రియుడిని ఇంటికి పిలపించుకుని రొమాన్స్ లో హద్దులు దాటుతున్నారు. అచ్చం ఇలాగే పరాయి సుఖం కోసం వెంపర్లాడిన ఓ మహిళ భర్తను కాదని ఓ 16 ఏళ్ల బాలుడితో ప్రేమాయణాన్ని కొనసాగించింది. ఇంతటితో ఆగకుండా ఆ బాలుడితో తన కోరికలను తీర్చుకుంటూ చివరికి ఉన్న పరువును పొగొట్టుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది.
మహారాష్ట్ర థానేలోని ఓ మహిళ నివాసం ఉంటుంది. ఈమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు భర్తతో బాగానే సంసారం చేసింది. అయితే రాను రాను ఆ మహిళ కన్ను పరాయి మగాళ్లపై పడింది. ఇదిలా ఉంటే ఆ మహిళ ఎదురింట్లో ఉన్న ఓ 16 ఏళ్ల బాలుడిపై మనసు పడింది. దీంతో ఆ మహిళ మెల్లగా ఆ బాలుడితో పరిచయం పెంచుకుంది. అలా రోజు ఆ మహిళ బాలుడితో మాట్లాడుతూ చివరికి అతడిని తన ట్రాప్ లోకి లాగేసుకుంది. ఇక మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? ఆ మహిళ బాలుడికి ఏకంగా మద్యం అలవాటు చేసి తన కోరికలు తీర్చుకుంది.
ఇక ఆ మహిళ మోజులో పడిపోయిన ఆ బాలుడు చదువును గాలికొదిలేసి ఆమె కొంగు పట్టుకుని తిరిగాడు. ఇద్దరూ సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఆ బాలుడి ప్రవర్తనను గమనించిన తల్లిదండ్రులకు అసలు నిజాలు తెలిశాయి. కోపంతో ఊగిపోయిన ఆ బాలుడి తల్లిదండ్రులు ఆ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా కుమారుడిని పొరుగింటి మహిళ లైంగికంగా వేధిస్తుందని, మా కుమారుడిని రక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. 16 ఏళ్ల బాలుడితో ఎఫైర్ ను నడిపించిన ఈ మహిళ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.