వెస్టిండీస్ తో టీ 20 సిరీస్ కి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ ప్రస్తుతం ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు. తాజాగా ఒక కొత్త ఇంటిని నిర్మిస్తూ హాట్ టాపిక్ గా మారాడు.
వారం రోజుల క్రితం మహిళా నేత కనబడకుండా పోయింది. ఆమె సాధారణ మహిళ కాదు. కుటుంబ సభ్యులు కూడా వేరే రాష్ట్రానికి వెళ్లి అనేక ప్రయాసలు పడి ఆమె కోసం వెతికారు. కానీ ఆచూకీ దొరకలేదు. కానీ పోలీసులు ఆమె ఆచూకీ కనుగొన్నారు.
ప్రేమకు అడ్డు చెప్తాడని భావించిన కూతురు అతడిపై దాడి చేయించింది. ప్రియుడి మోజులో పడి ఈ దారుణానికి ఒడిగట్టింది. కన్న కూతురే తండ్రిపై దాడి చేయించడంతో అందరు షాక్ అయ్యారు.
భారత రాజ్యాంగానికి శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలే కీలకం. వీటిపైనే భారత దేశం నడుస్తోంది. ప్రజాస్వామ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థ పునాదిలాంటిది. ప్రజలు శాసన, కార్య నిర్వాహక పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సమస్యలను తీర్చగలిగేది న్యాయ వ్యవస్థే.
‘సీనియర్లను జూనియర్లను క్వశ్చన్ చేయకూడదు’ఇది ఓ సినిమాలోని డైలాగ్. కాలేజ్ అనగానే జూనియర్లు, సీనియర్లు ఉండటం కామన్. జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తూ ఆధిప్యతం చెలాయిస్తుంటారు సీనియర్లు.
ఈ మద్య చిన్న చిన్న విషయాకే మనసు వికలం చెంది క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది బలవన్మరణాలకు పాల్పపడుతు తీరని దుఖాఃన్ని మిగుల్చుతున్నారు. సమస్యలు భరించలేక సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి.
శంభాజీ భిడే వివాదాలకు కేరాఫ్ గా మారాడు. ఎప్పటికప్పుడూ ఏదో ఒక సంచలన వార్తతో అందరి కోపానికి కారణం అవుతున్నాడు. తాజాగా శంభాజీ భిడే సాయి బాబా మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.
మహిళలకు గొడవలు పడేందుకు కారణాలు అవసరం లేదు. అత్తా- కోడళ్లు, వదిన-ఆడపడుచులు తన్నుకున్న ఘటనలు చూశాం. ఇక ఇల్లు కాదని వీధులో కూడా గొడవ పడిన ఘటనలు అనేకం ఉన్నాయి
ప్రేమికులు సాధారణంగా ఎక్కడ పెళ్లి చేసుకుంటారు.. పెద్దలు ఒప్పుకుంటే స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా వివాహాన్ని చేసుకుంటారు. లేదంటే స్నేహితుల సాయంతో పారిపోయి ఏ గుడిలోనో లేదంటే పోలీస్ స్టేషన్, కోర్టు మ్యారేజ్లు చేసుకుంటారు.