జగన్ సర్కార్ ఏపీ రైతులకు మరో శుభవార్త చెప్పింది. ప్రస్తుతం రబీ సీజన్ లో పండించే పప్పు, ధన్యాల కొనుగోలుకు వైసీపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ రైతులకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ప్రస్తుతం రబీ సీజన్ లో పండించే పప్పు, ధన్యాల కొనుగోలుకు వైసీపీ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. రైతులు కష్టపడి పండించిన పంటలను అమ్మకునే క్రమంలోనే దళారుల చేతిలో నిండా మోసపోతున్నారు. ఈ క్రమంలోనే దళారుల మోసాలకు స్వస్తి పలికేందుకు ఏపీ సర్కార్ రబీ సీజన్ లో పప్పు, ధన్యాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వార్తతో ఏపీ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా.. 99,278 టన్నుల మినుములు, 1,22,933 టన్నుల శనగలు, 45,864 టన్నుల వేరుసెనగ, 19,403 టన్నుల పెసలను ప్రభుత్వం సేకరించనుంది. అయితే ఇప్పటికే అధికారులు శనగల కొనుగోలను ప్రారంభించినట్లుగా సమాచారం. ఇక ఏప్రిల్ 1 నుంచి రైతులు పండించిన మిగతా పప్పు ధన్యాల కొనుగోలులో భాగంగా మార్క్ ఫేడ్ ఏర్పాటు చేయడం విశేషం. ఇక ధరల విషయానికొస్తే.. వేరుసెనగ-రూ.5,850, పెసలు-రూ.7,755, మినుములు-రూ.6,600 గా ప్రభుత్వం నిర్దారించింది. అయితే ప్రస్తుతం రబీ సీజన్ లో పప్పు, ధన్యాల కొనుగోలుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.