ఆంధ్రప్రదేశ్లోని జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం.. పలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుంది. గత ఎన్నికల హమీల్లో భాగంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ఇప్పటికే అర్హులైన వారందరికీ అందిస్తూ.. ఆర్థిక చేయూతను ఇస్తుంది
తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ప్రియదర్శిని రామ్. అయితే, తాజాగా ఆయన సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని చాలా విషయాలు పంచుకున్నారు.
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మరాయి. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపు.. వైసీపీలో పెద్ద కుదుపును తెచ్చింది. దీంతో ఈ విజయంపై అధిష్టానం కూడా గుర్రుగా ఉంది. ముఖ్యంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మాత్రం తమ నేత ఓటమిపై గుర్రుగా ఉన్నారు. విధేయులే వెన్నుపోటు పొడవడంతో అసంతృప్తితో ఉన్న ఆయన తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నారు. నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేశారు.
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ వార్తతో ఉద్యోగులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ సర్కార్ ఏపీ రైతులకు మరో శుభవార్త చెప్పింది. ప్రస్తుతం రబీ సీజన్ లో పండించే పప్పు, ధన్యాల కొనుగోలుకు వైసీపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న కొన్ని సమస్యలపై జగన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సచివాలయంలో మంగళవారం మంత్రివర్గ ఉపసంఘంతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. పెండింగ్ బిల్లులన్నీ నెలాఖరులోగా పూర్తి చేయాలని సిఎం ఆదేశించినట్లు ఉప సంఘం తెలిపింది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ, బోనాల, సినిమా పాటలతో బాగా ఫేమస్ అయిన సింగర్ మంగ్లీ (‘సత్యవతి) కి సీఎం జగన్ కీలక పదవిని కట్టబెట్టారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డ్ అడ్వైజర్ గా సింగర్ మంగ్లీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంగ్లీ నెలకు రూ.1 లక్ష రూపాయల జీతం తీసుకుంటూ రెండేళ్ల పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా జరిగిన కార్యకర్తల సమావేశంలో ఉద్వేగపూరిత ప్రసంగం, చెప్పుతో కొడతా అని ఊగిపోవడం లాంటివి జనసైనికులకు ఉత్సాహాన్ని కలిగించాయి. ఇదంతా జరిగిన కొంతసేపటికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చి పవన్ ని కలిశారు. స్వయంగా వీరిద్దరూ కలిసి మీడియా ముందుకు కూడా వచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖరారైపోయినట్లే కనిపిస్తుంది! ఒకవేళ ఇదే జరిగితే.. రాబోయే […]
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. తాజాగా వరద ప్రభావిత ప్రాంతాలపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి. తాజాగా గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 6 జిల్లాల కలెక్టర్లకు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనిలో […]
భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకులకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. అయితే ఉత్సవాల్లో భాగంగా 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. దేశం గర్వించదగ్గ మహానాయకుల్లో అల్లూరి ఒకరని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత […]