దేశంలో ప్రస్తుతం పప్పు దినుసుల కొరత ఉంది. కందిపప్పు ధరలు మరింత పెరిగే అవకాశం కనబడుతుందని అంటున్నారు.
జగన్ సర్కార్ ఏపీ రైతులకు మరో శుభవార్త చెప్పింది. ప్రస్తుతం రబీ సీజన్ లో పండించే పప్పు, ధన్యాల కొనుగోలుకు వైసీపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.