36 ఏళ్ళ వయసులో కూడా అత్యున్నత ప్రదర్శన చేస్తూ రికార్డులు బద్దలు కొడుతున్నాడు టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్. దీంతో అశ్విన్ రిటైర్మెంట్ ప్రస్తావన ఎప్పుడు రాలేదు. ఇదిలా ఉండగా తాజాగా అశ్విన్ తన రిటైర్మెంట్ గురించి చెప్పుకొస్తూ ఎమోషనల్ అయ్యాడు.
అద్బుతాలేమి జరగలేదు. అందరూ ఆశలు పెట్టుకున్న కోహ్లీ ఏమి ఆడలేదు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాకి ఘోర పరాభవం ఎదురైంది. ఇక ఈ మ్యాచులో స్మిత్ ఒక స్టన్నింగ్ క్యాచ్ అందుకొని ఔరా అనిపించాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమి ఖరారైంది. ఇంగ్లాండ్ లోని పిచ్ ల మీద మాకు విఫలమవడం మామూలే అన్నట్లు బ్యాటింగ్ చేశారు. టీమిండియాకు ఇది వరుసగా రెండో డబ్ల్యూటీసీ ఫైనల్ పరాభవం కాగా.. ఆసీస్ మాత్రం తొలి ప్రయత్నంలోనే టైటిల్ ఎగరేసుకుపోయింది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా చివరి రోజు భారత్ విజయం సాధించాలంటే విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడడం చాలా కీలకం. అభిమానులు అందరూ కోహ్లీ మీదే ఆశలు పెట్టుకున్నారు. ఇంత టెన్షన్గా ఉన్న సమయంలో విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రాంలో ఒక క్రిప్టిక్ పోస్టు పెట్టాడు.
లక్ష్యం 444 పరుగులు..ఒవెల్ గ్రౌండ్ లో ఇప్పటివరకు ఏ టీం కూడా ఇంత భారీ లక్ష్యాన్ని చేధించిన దాఖలాలు లేవు. స్వింగ్ పిచ్ ల మీద ఆసీస్ బౌలింగ్ ఎదుర్కోవడం శక్తికి మించిన పని. ఇప్పటివరకు టెస్టుల్లో ఛేజింగ్
ప్రపంచ రికార్డ్ 414 పరుగులు. కానీ ఒక్క విషయంలో మాత్రం భారత్ ఆసీస్ ని బయపెడుతుంది
ఈ మ్యాచ్ టీమిండియాకు గెలిస్తే అది కేవలం ఫ్యాట్ కమ్మిన్స్ కారణంగానే అని చెప్పుకోవాలి. అదేంటి భారత్ కి కమ్మిన్స్ అదృష్టం తోడవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా.. మీరు వింటుంది నిజమే. ఈ మ్యాచులో టీమిండియా ప్లేయర్లకి ఆసీస్ కెప్టెన్ అనుకోని వరంలా మారాడు.
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ లో టీమిండియా వెనకపడి ఉంది. ఇంగ్లాండ్ పిచ్ లమీద ఆడలేని బలహీనతని మరోసారి బయటపెట్టింది. 151 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం గ్రీజ్ లో సీనియర్ బ్యాటర్ రహానే (29), భరత్ (5) ఉన్నారు. వీరిద్దరి పైనే భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. ఇక ఈ మ్యాచులో ఆసీస్ పేసర్ వేసిన ఒక బంతికి క్రికెట్ ఆస్ట్రేలియా ఫిదా అయిపోయింది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి రోజు భారత్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. చక చక మూడు వికెట్లు తీసి పట్టు బిగించినట్లుగా కనబడినా.. స్మిత్, హెడ్ జోడీ విడదీయలేక నానా తంటాలు పడ్డారు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా వెళ్తుంది. ఓకవేళ అశ్విన్ గనుక తుది జట్టులో ఉంటే ఫలితం వేరేలా ఉండే అవకాశం లేకపోలేదు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా పట్టు బిగించే దిశగా కనిపిస్తుంది. రెండో రోజు కూడా ఇదే రిపీట్ అయితే ఇక మ్యాచ్ మీద ఆశలు వదులుకోవాల్సిందే. అయినా కానీ క్రికెట్ ఫ్యాన్స్ పాత రికార్డు ఒకటి గుర్తు చేసుకుంటూ సంబరపడిపోతున్నారు.