గత కొంతకాలంగా దేశంలో వరుసగా రైలు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఒడిశాలోని బాలసోర్ జిల్లాలో జరిగి మూడు రైళ్ల ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీ జీవితాలు గడపాలని కొంతమంది కేటుగాళ్లు రక రకాల పద్దతుల్లో దొంగతనాలు.. మోసాలు చేస్తున్నారు. దారుణమైన విషయం ఏంటంటే.. భక్తితో కొలిచే దేవుళ్ల నగలు కూడా దోచుకువెళ్తున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లో మే 31న నూతన దంపతులు శోభనం గదిలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. హార్ట్ ఎటాక్ తోనే ఈ జంట మరణించిందని పోస్ట్ మార్టం రిపోర్టులో కూడా వెల్లడైంది. కానీ, అసలు ట్విస్ట్ ఏంటంటే?
ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెడతారు భార్యాభర్తలు. అయితే కొన్ని సార్లు విధి పరీక్ష పెడుతోందో లేక విధి రాత నుండి తప్పించుకోవడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదో తెలియదు కానీ కొన్ని సంఘటనలు మాత్రం ఆశ్చర్యాన్ని గురి చేస్తాయి. అటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
జీవితంలో ఏ తప్పు చేసినా చట్టం ముందు తల వంచాల్సిందే.. తప్పు చేసిన వారు ఎక్కడికీ తప్పించుకోలేరు అని అంటారు. సాధారణంగా కొన్ని కేసుల్లో కోర్టు తీర్పు రావడానికి ఏళ్ల సమయం పడుతుందని అంటుంటారు.
ఈ రోజుల్లో కొంతమంది డబ్బు కోసం ఎంతటి దారుణాలకైన దిగుతున్నారు. మరీ ముఖ్యంగా అదనపు కట్నం తీసుకురావాలంటూ కోడలిని కొందరు అత్తమామలు దారుణంగా హింసిస్తున్నారు. చివరికి హత్య చేయడానికి కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే ఓ మహిళపై అదనపు కట్నం కోసం అత్తమామలు నడి రోడ్డుపై దాడికి దిగారు. ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పెద్దలు పెళ్లి చేసి చేతులు దులుపుకుంటారు కానీ, జీవితాంతం సంసారం చేయాల్సిందీ వాళిద్దరూ. రెండు జంటలను కలిపేశాం. ఇక మీ తిప్పలు మీరు పడండి అనడం సబబు కాదూ ఈ రోజుల్లో. జీవితంపై అవగాహన ఉంటున్న నేటి యువత పెళ్లి విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. కానీ కొన్ని తప్పుడు నిర్ణయాలు
సోషల్ మీడియా వచ్చాక.. ఫేమస్ అయ్యేందుకు పలు రకాల ప్రయత్నాలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు కొంత మంది కుర్రకారు . బహిరంగ ప్రదేశాల్లో చేయకూడని పనులు చేస్తూ..ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ ఏ విషయంలోనూ తీసిపోవడం లేదు. అటువంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది.
పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ మహిళ కట్టుకున్న భర్తను తమ్ముడితో చేతులు కలిపి దారుణంగా హత్య చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?