ప్రస్తుతం దేశంలో ఏది కొనాలన్నా సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది. నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి.. మరోవైపు ఖర్చులు ఎక్కువ కావడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
నెల రోజుల నుంచి మణిపూర్ లో పెద్ద ఎత్తున అల్లర్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండు వర్గాల మధ్య చెలరేగిన విభేదాలు ఘర్షణలకు దారి తీశాయి. ఒకరిపై ఒకరు దాడులు చేస్తూ విధ్వంసాలు సృష్టిస్తున్నారు.
ఈ మద్య కాలంలో వరుసగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే ఇంజన్ లో లోపాలు తలెత్తడం, పక్షులు ఢీ కొట్టడం, ప్రకృతి అనుకూలించక అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఎటువంటి అనారోగ్య సమస్యలు కాదు కదా.. అలసటగా కూడా లేని సమయంలో వచ్చి గుండె నొప్పి మెలిపెట్టేస్తోంది. సాయం కోసం పిలిచే సమయాన్ని కూడా ఇవ్వడం లేదు. ఆసుపత్రులకు తీసుకెళ్లేంత ఛాన్స్ ఇవ్వడం లేదు.
పలు రాష్ట్రాల్లో రాజకీయనేతలపై రాళ్లు, చెప్పుల దాడులు జరుగుతున్నాయి. ఇలాంటాి దాడులు కొన్నిసార్లు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు కావొచ్చు.. సామన్యుల నుంచి కూడా వ్యతిరేకత వల్ల దాడులు జరగిన సందర్బాలు ఉన్నాయి.
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా విపరీతంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నియంత్రణ కోల్పోయి వాహనాలును నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.
మిడిల్ క్లాస్ కుటుంబాలకు చెందిన తండ్రులు, తల్లులు.. తమ పిల్లలు తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళని కొట్టడమో, తిట్టడమో.. కనీసం మా పిల్లలు తప్పు చేశారు అని ఒప్పుకోవడమో చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు స్థానంలో నిజాయితీ ఉంది కాబట్టి. ఇదే పరిస్థితి ఒక ధనవంతుల ఇండ్లలో జరిగితే.. తమ పిల్లల్ని వెనకేసుకొస్తారు. మద్యానికి, డ్రగ్స్ బానిసై.. అమ్మాయిలని చెరిచి.. ఆరోపణలు, కేసులు ఉన్నా కూడా తమ కొడుకులు మంచివాళ్ళే అన్న దృష్టిలో ఉంటారు. బెయిల్ […]
ఇటీవల రాజకీయ నేతలు పలు అభివృద్ది కార్యక్రమాలకు హాజరైన సందర్భంలో అస్వస్థతకు గురికావడం చూస్తున్నాం. వరుస కార్యక్రమాలకు హాజరు కావడంతో స్వల్ప అనారోగ్యానికి గురి కావడం.. సభా ప్రాంగణం వద్దనే పడిపోవడం లాంటివి చూస్తూనే ఉన్నాం. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అస్వస్థతకు గురయ్యారు. గురువారం పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్నపుడు సిలుగూరి వద్ద స్టేజ్ పైనే స్టేజ్ పైనే అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆయనను హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. వివరాల్లోకి […]
సాధారణంగా మన దగ్గర సెలబ్రిటీలు ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో చాలామంది తాము మిగతా జనాలకు భిన్నం అని భావిస్తారు. వారిని కలవడం, వారితో కలసి కూర్చోవడం, భోజనం చేయడం వంటివి చేయాలంటే.. నేతలకు మనసు రాదు. జనాలు అంటే వారి దృష్టిలో కేవలం ఓట్లు మాత్రమే. అయితే అందరూ నేతలు ఇలానే ఉంటారా అంటే లేదు. రాజకీయాల పరంగా వారు ఎలా ఉన్నా.. కళ్ల ముందు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోలేరు. వెంటనే స్పందించి.. చేతనైనా […]
టెక్నాలజీ పెరిగిపోతుంది.. దానితో పాటు రవాణా వ్యవస్థ కూడా భారీగా పెరిగుతుంది. ఈ క్రమంలో వాతావరణం పూర్తిగా కలుషితం అవుతుంది. ప్రాణవాయువు అనేది లేకుండా పోయే ప్రమాదం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల వాతావరణం కలుషితం అవుతుంది.. ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే పరిస్థితి చేజారిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఇందన రహిత వాహనాలపై దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో […]