BRS: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు మారింది. టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్రీయ సమితి(BRS)గా మార్చారు. బుధవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి 282 మంది పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై తీర్మానం జరిగింది. మధ్యాహ్నం 1.19 నిమిషాలకు పేరు మార్పు చేయాలని సభ్యులు తీర్మానాన్ని ఆమోదించారు. సరిగ్గా 1.19 నిమిషాలకు టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్గా […]
దేశ రాజకీయాల్లో కీలకంగా మారాలని భావిస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆమేరకు ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దసరా పండుగ సందర్భంగా జాతీయ పార్టీ పేరు ప్రకటిస్తారనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ గురువారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ కోసం ప్రత్యేకంగా చార్టెర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దేశరాజకీయాల్లో కీలకంగా మారాలని భావిస్తోన్న సీఎం కేసీఆర్.. ఆ దిశగా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలా […]
టీపీసీసీ అధ్యక్షుడు, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీజీ అనే పదాన్ని కనుమరుగు చేసి టీఆర్ఎస్ పార్టీ పదాలను అనుకూలించేలా టీఎస్ అనే పదాన్ని తీసుకొచ్చారని కేసీఆర్ పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్ ని టీజీగా మారుస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలంతా టీఎస్ కి బదులు టీజీ అనే రాసుకోవాలని సూచించారు. కేసీఆర్ తెలంగాణ చరిత్రను వక్రీకరించి టీఆర్ఎస్ కు అనుకూలంగా మార్చుకున్నారు […]
సోమవారం తనపై జరిగిన దాడికి సంబంధించి ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేయాలని కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరుతున్నారు. నాపై దాడి జరిగిన రోజు తెలంగాణలో చీకటి రోజని ఆయన అన్నారు. ఇది కూడా చదవండి: Prashant Kishor: కాంగ్రెస్కు షాక్.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ! ఇక ఈ ఘటనపై కేఏపాల్ […]
బీజేపీ ఫైర్బ్రాండ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆయనపై నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగ్లను చించివేయడం.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ని దుర్బాషలాడిన కేసు విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఈ కేసులో ఎంపీ అరవింద్ విచారణకు హాజరుకాని కారణంగా నాన్బెయిల్బుల్ వారెంట్ జారీ చేసింది. కేసేంటంటే.. 2020 నవంబర్ 23వ […]
తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో మంత్రులతో సమావేశమయ్యారు. మంత్రులందరూ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు చేరుకోవాలని ప్రగతి భవన్ నుంచి పిలుపు రావడంతోనే అందరూ పనులు అన్నీ పక్కన పెట్టేసి హుటాహుటిన ఫామ్ హౌస్ కు పయనమయ్యారు. ముగ్గురు మంత్రులు మినహా అందరూ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్, మహారాష్ట్ర పర్యటనలో ఉన్న మంత్రి నిరంజన్ రెడ్డి, ఖమ్మంలో ఉన్న పువ్వాడ అజయ్ […]
ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే.. మొన్నీమధ్యే జిల్లా అధ్యక్షుడు కూడా అయ్యాడు. పదవి దక్కాక తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తున్నాడు. ఇంకేముంది.. బంధువర్గం, అనుచరగణం, కార్యకర్తలతో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఎటు చూసినా కేకలు, నినాదాలతో హోరెత్తిపోయింది. ఎంతగా అంటే అంబులెన్సు సైరన్ కూడా వినపడనంతగా. ఓ అభాగ్యుడి ప్రాణం గాల్లో కలిసిపోతున్నా కూడా పట్టనంతగా. ఈ ఆరోపణలు ఎదుర్కుంటోంది మరెవరో కాదు.. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఓ వ్యక్తి మరణానికి ఎమ్మెల్యేనే […]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాల్వంచ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదర్కొంటున్న వనమా రాఘవేంద్రకు భారీ షాక్ తగిలింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రాఘవపై వస్తున్న ఆరోపణలో నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ సస్పెన్షన్ తక్షణమే అమ్మల్లోకి వచ్చినట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇది కూడా చదవండి: కుటుంబం ఆత్మహత్య కేసులో మలుపు.. సూసైడ్ నోట్ లో ఎమ్మెల్యే కొడుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచచు […]
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి నిరసన సెగ తగిలింది. అయితే సోమవారం ఉదయం బండి సంజయ్ జిల్లాలోని ఆర్జలబావి ఐకేపీ సెంటర్ వద్ద నిర్వహించిన రైతులతో ముఖాముఖీలో పాల్గొన్నారు. ఇక పర్యటనను ముగించుకుని మిర్యాలగూడ వైపు వెళ్తున్న సంజయ్ కి టీఆర్ఎస్ కార్యకర్తలు సంజయ్ కాన్వాయ్ కి ఎదురొచ్చి గో బ్యాక్ బండి సంజయ్ అంటూ కార్యకర్తలు నినాదలు చేశారు. ఇక వీరికి పోటీగా బీజేపీ కార్యకర్తలు సైతం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ […]
సినిమాలు సమాజాన్ని పాడు చేస్తున్నాయి. సినిమాల యువత చెడిపోతున్నారు అంటూ నోరు పారేసుకునేవాళ్లకు కొదవ లేదు. అలాంటి వారికి సరైన సమాధానం చెప్పే ఘటన ఒకటి తెలంగాణ దోమకొండలోని బీబీపేటలో జరిగింది. శ్రీమంతుడు సినిమా చూసిన తెరాస నాయకుడు సుభాష్ రెడ్డి కుమారుడు నేహాంత్… వాళ్ల నాన్నను అడిగిన ఒక కోరిక బీబీపేటలో పిల్లలకు అద్భుతమైన ప్రభుత్వ పాఠశాల భవంతిని అదించింది. స్కూల్ భవన సముదాయం ప్రారంభం సందర్భంగా శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో ఈ భవంతి నిర్మాణం […]