డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై ప్రతీకారం తీర్చుకుంటా అని మంగమ్మ శపథం చేశారు.
మధ్యతరగతి ప్రజలకు వారి ఆదాయ పన్నుకు సంబంధించి భారీగా ఊరట చేకూరుస్తూ కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన విషయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమక్షంలో వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనయుడు హంటర్ బైడెన్ కు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తను చేసిన నేరాలను ఒప్పుకోవడంతో శిక్షతో పాటు జరిమానా కూడా పడే అవకాశం ఉంది. అధ్యక్ష ఎన్నికల ముంగిట ఈ పరిణామం బైడెన్ కు ఎదురుదెబ్బ తగిలినట్టే అని విశ్లేషకులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటకే ప్రజలకు ఎన్నో శుభవార్తలు చెప్పింది. తాజాగా ప్రజలకు మరో శుభవార్తను తీసుకొచ్చింది. ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలకు సంబంధించి ప్రజలకు సువర్ణ అవకాశాన్ని కల్పిస్తోంది.
అంబర్ పేట వీధికుక్కల ఘటనలో ప్రదీప్ చనిపోవడం తనకు ఎంతో బాధను కలిగించిందని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నాడు. ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న వర్మ.. కుక్కల్ని ప్రేమించే వారికి టాక్స్ వేయాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
రాజుల కాలంలో.. ఆఖరికి బ్రిటీషర్ల పాలనలో కూడా మన దేశంలో వింత వింత పన్నులు ఉండేవి. ఇళ్లు కడితే పన్ను.. పెళ్లి చేసుకుంటే పన్ను.. ఆఖరికి.. రాజుగారి విలాసాల కోసం కూడా.. సామాన్య ప్రజల మీద పన్ను విధించేవారు. రకరకాల పన్నులతో ప్రజల నడ్డి విరిచేవారు. రాజులు పోయాయి.. రాజ్యాలు పోయాయి.. కానీ పన్ను వ్యవస్థ మాత్రం పోలేదు. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు.. మన సమాజంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి పన్నులు […]
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘తాజ్ మహాల్’ గురించి తెలియని వారు ఉండరు అని చెప్పాలి. ప్రేమకు చిహ్నంగా భావించే తాజ్ మహాల్ను చూడటానికి ప్రపంచ నలుమూల నుంచి నిత్యం వేల సంఖ్యలో జనం వస్తూ ఉంటారు. తాజ్ మహాల్ అందాలను చూసి మైమరచిపోతూ ఉంటారు. తాజ్ మహాల్కు దాదాపు 300 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రస్తుతం తాజ్ నిర్వహణ దేశ పురావస్తు శాఖ చూసుకుంటోంది. ఇక, పురావస్తు శాఖకు మతిపోయే సంఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. తాజ్ […]
కేంద్ర ప్రభుత్వం నిత్యం అనేక రూల్స్ తీసుకొస్తుంటుంది. దేశ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎక్కడ రాజీపడటం లేదనే కొందరి కేంద్ర మంత్రుల వాదన. అందుకే పన్ను ఎగవేతదారులపై కొరడ జులిపిస్తుంది. ఎవరిని ఎక్కడ వదిలేదన్నట్లు దొరికన చోటు దొరికినట్లు వీరబాదుడు బాదుతుంది కేంద్రం. భారీ ఆదాయం ఉన్న కోట్ల కంపెనీలను వదిలిపెట్టేది లేదన్నట్లు ఉంది కేంద్ర ప్రభుత్వం వైఖరి. ఈ నేపథ్యంలో కేవలం చైనా మొబైల్ కంపెనీలకే కాదు దేశీయ మొబైల్ కంపెనీలకు సైతం కేంద్ర ప్రభుత్వం […]
ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) ఫైల్ చేయడానికి సమయం దగ్గర పడుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. అయితే.. ఐటీఆర్ గురుంచి చాలా మందిలో సందేహాలు ఉంటాయి. మాకు వచ్చే ఆదాయమే అంతంత మాత్రం మేము రిటర్న్ ఫైల్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? అని నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఐటీ రిటర్న్ అనేది కేవలం ఉద్యోగులు, కోటీశ్వరులు, వ్యాపార వేత్తలకు మాత్రమే కాదు. ప్రతి పౌరుడు బాధ్యతగా ఐటీ […]
ఖరీదైన కారు – టాక్స్ మినహాయింపు …ధనుష్ పిటిషన్! మధ్యతరగతి ప్రజలు ఇలా కోరుతున్నారా… కూలి పనులు చేసుకునే వారు సబ్బుకు పన్ను కడుతున్నారు… కోట్లు సంపాదించే హీరోలు ఎందుకు టాక్స్ పే చేయరు – మద్రాస్ హైకోర్టు ఆగ్రహం…!!! విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తు వాహనాలకు పన్నులు చెల్లించేందుకు ప్రముఖులు మినహాయింపులు కోరుతుండడం, కొన్నిసార్లు పన్ను ఎగవేతకు పాల్పడు తుండడం తరచుగా మీడియాలో దర్శనమిస్తోంది. ఇటీవల తమిళ హీరో విజయ్ కూడా ఇలాంటి వ్యవహారంలోనే […]