2014 లో తొలిసారి ఆర్సీబీ జట్టులో చేరి ఎన్నో విజయాల్లో చాహల్ కీలక పాత్ర పోషించాడు. 2022లో బెంగళూరు జట్టు చాహల్ ని రిటైన్ చేసుకోకపోగా వేలంలో కూడా పట్టించుకోలేదు. దీంతో ఆర్సీబీ తనను మోసం చేసిందని తెలిపాడు.
ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్ కి కోట్లు కుమ్మరించడం మన ఫ్రాంచైజీలకు అలవాటే. అలాంటి ఒక బంపర్ ఆఫర్ ఒకటి రాజస్థాన్ స్టార్ ప్లేయర్ బట్లర్ కి ఒకటి వచ్చింది. దీని ప్రకారం ఈ ఇంగ్లీష్ కెప్టెన్ కి భారీగానే అందనుందని సమాచారం.
కొంతమందికి అవకాశాలు రాక తమ టాలెంట్ మరుగున పడిపోతే మరికొందరు వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటారు. ఒకప్పుడు పేదరికంలో బ్రతికిన ఆ క్రికెటర్ ప్రస్తుతం ముంబైలో ఒక పెద్ద ఇల్లు కొన్నాడు. ఇదంతా ఐపీఎల్ వలనే సాధ్యమైందని ఎమోషనల్ అయ్యాడు.
భారత్ క్రికెటర్లు ఒకొక్కరిగా ఇంటివారు అవుతున్నారు. ఈ మధ్యే ఐపీఎల్ స్టార్ రుతురాజ్ గైక్వాడ్ పెళ్లి పీటలు ఎక్కగా..తాజాగా రాజస్థాన్ స్టార్ బౌలర్ కూడా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు.
రీసెంట్ గా ఐపీఎల్ ఆడి సొంతూరికి వెళ్లిపోయిన ఓ యంగ్ క్రికెటర్ యాక్సిడెంట్ లో గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది?
ప్రస్తుతం ఐపీఎల్ అత్యున్నత జట్లలో రాజస్థాన్ రాయల్స్ ఒకటి. జట్టు నిండా స్టార్ ప్లేయర్లతో కళ కళ లాడుతుంది. అయితే.. ఏమైందో తెలియదు గాని ఇప్పుడు రాజస్థాన్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో సంజు శాంసన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు.
2023 ఐపీఎల్ లో రాజస్థా రాయల్స్ జట్టు అన్ని లీగ్ మ్యాచులు ఆడేసింది. ఇక ఈ జట్టు భవితవ్యం వేరే జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు గుజరాత్, సన్ రైజర్స్ జట్లను వేడుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది.
ప్రస్తుతం ఎక్కడ చూసిన జైస్వాల్ ఇన్నింగ్స్ గురించే చర్చ. విరాట్ కోహ్లీ, వార్నర్, రోహిత్ శర్మ లాంటి అగ్ర బ్యాటర్లు జైస్వాల్ ఇన్నింగ్స్ గురించి అభినందిస్తూ ట్వీట్ చేశారు.ఈ ఇన్నింగ్స్ కి ఇంప్రెస్స్ అయిన భారత మాజీ స్టార్ బ్యాటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా.. జైస్వాల్ ని ఆకాశానికెత్తేసాడు.
ప్రస్తుతం అతడు అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ ఎన్నో మ్యాచులు గెలిపించ్చాడు. కానీ ఏం లాభం జాతీయ జట్టులో స్థానం కరువవుతుంది. తాజాగా వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ చేసిన ప్రాబబుల్స్ లిస్టులో రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ కి జాతీయ జట్టులో స్థానం దక్కలేదు.
క్రికెట్ లో ఏ రికార్డ్ కి గ్యారంటీ లేదు. ఎప్పుడో ఒకసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే. కానీ ఒక రికార్డ్ మాత్రం 15 ఏళ్ళ ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ చెక్కు చెదరలేదు. నిన్న జరిగిన మ్యాచులో ఆ రికార్డుకి రాజస్థాన్ చేరువగా వచ్చినా.. తృటిలో చేజారింది.