ప్రస్తుతం మనిషిని శాసిస్తున్నది డబ్బు అనడంలో సందేహం లేదు. కోటలు మేడలు కట్టాలన్నా ... కాటికి నలుగురు మోయాలన్నా గుప్పెడు మెతుకులు పుట్టాలన్నా... ప్రాణం తీయాలన్నా ఒకటే రూపాయి అని ఓ తెలుగు సినిమాలోని పాటలో మాదిరిగానే డబ్బు దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. డబ్బు కోసం ఎన్ని దారుణాలు చోటుచేసుకుంటున్నాయో మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఇతరుల దగ్గర తమ అవసరాలకు డబ్బు తీసుకుని తిరిగి ఇచ్చే క్రమంలో ప్రాణాలు తీయడానికి సైతం వెనకాడట్లేదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు అమలు చేశారు. నేడు ఆయన జగనన్న విద్యా దీవెన పథకం అమలు చేసి విద్యార్థుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేశారు.
ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఎన్సిఇఆర్టి పాఠ్యపుస్తకాల్లో మార్పులు తీసుకురావడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు చరిత్ర గురించి తెలియాల్సిన అవసరం ఎంతో ఉన్న సమయంలో వారి చరిత్రలను పాఠ్యాంశాల నుంచి తీసీవేయడం పై పలువురు నేతలు, విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రాజకీయ నేతలకు సంబంధించిన పోస్టర్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల తెలంగాణలో పోస్టర్ వార్ అడపా దడపా జరుతూ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నేతల మద్య పోస్టర్స్ యుద్దం నడుస్తుంది.
ఇటీవల తెరకెక్కిస్తున్న జానపద చిత్రాల్లో యుద్ద సన్నివేశాలు గ్రాఫిక్ మాయాజాలంతో అద్భుతంగా క్రియేట్ చేస్తున్నారు.. అలాంటి సన్నివేశాలు అప్పుడప్పుడు నిజ జీవితంలో కూడా జరుగుతుంటాయి.. పెద్ద ఎత్తున ఆందోళన కారులు, పోలీసులకు మద్య జరిగే గొడవ పెద్ద యుద్దాన్నే తలపిస్తుంది.
పొలంలో ఉండాల్సిన రైతన్న రోడ్డు మీదకు వచ్చాడు. తనకు జరిగిన అన్యాయానికి ఏం చేయాలో తెలియక రాజధానికి బయలుదేరాడు. భుజాన నాగలి, చేతిలో ఉరితాడు పట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపాడు.
సమాజంలో ప్రేమ పేరుతో మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతుంది. ప్రేమ పేరు చెప్పి మోసం చేసేవారిలో ఆడా, మగా అనే తేడా ఉండటం లేదు. అయితే మోసపోయిన వారు ఏడుస్తూ కూర్చోవడం లేదు. తగిన విధంగా బుద్ధి చెబుతున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆవివరాలు..
ప్రస్తుతం సమాజంలో ప్రేమకు ఉన్న అర్ధాన్నే మార్చేస్తున్నారు యువత. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి.. తమ కోరికలు తీర్చుకుని ముఖం చాటేసిన సంఘటనలు రోజుకు ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తనను మూడు సంవత్సరాలుగా ప్రేమించి, తన వెంట తిప్పుకుని.. తీరా పెళ్లి చేసుకుందాం అనే సరికి ముఖం చాటేస్తున్నాడని ఓ యువతి నడిరోడ్డుపై ధర్నాకు దిగింది. స్థానికంగా చర్చనీయాంశంగా మారిన ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురంలో చోటు చేసుకుంది. […]
అల్లారుముద్దుగా ఆడబిడ్డను పెంచుకున్నారు. పెళ్లీడుకు వచ్చాక.. మంచి సంబంధం అని భావించి.. తమకున్నంతలో గొప్పగా.. కుమార్తె వివాహం జరిపించారు. ఇక ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు ఊహించని అనుభవం ఎదురయ్యింది. భర్త ప్రేమానురాగాల కోసం ఎదురు చూసిన ఆమెకు.. అందుకు బదులుగా వరకట్న వేధింపులు ఎదురయ్యాయి. పెళ్లైన కొన్ని రోజుల నుంచే భర్త, అత్తామామలు.. నవ వధువును అదనపు కట్నం కోసం వేధించసాగారు. దీని గురించి బాధితురాలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పి.. బాధపడింది. […]
విమానయనం అందుబాటులోకి వచ్చాక ఒక దేశం నుంచి మరో దేశానికి కొన్ని గంటల్లోనే చేరిపోతున్నాం. దాంతో ఎంతో సమయం కలిసివస్తోంది. అయితే అప్పుడప్పుడు విమానాలు ఆలస్యం అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ మాత్రం పైలట్ల సమ్మె కారణంగా ఏకంగా 800 విమానాలను రద్దు చేస్తున్నట్లు ఓ సంస్థ ప్రకటించింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. జీతాలు పెరగాలని ఉద్యోగులు సమ్మెలు చేయడం సహజమే. అయితే కొన్ని సంస్థల్లో ఇలా సమ్మెలు చేస్తే […]