నందమూరి తారకరత్న హఠాన్మరణం ఆయన ఫ్యామిలీని తీరని శోకంలో ముంచింది. ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి.. భర్త జ్ఞాపకాల నుండి బయటికి రాలేకపోతోంది. ఫిబ్రవరి నెలలో తారకరత్న నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో కార్డియక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్నుమూశారు. ఇప్పటికి తారకరత్న చనిపోయి.. నెల రోజులు దాటింది. అయినా భార్య అలేఖ్య రెడ్డి.. తారకరత్నని తలచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెడుతూనే ఉంది. తాజాగా బాలకృష్ణకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ ఒకటి పెట్టింది.
నందమూరి తారకరత్న అకాల మరణం.. అటు నందమూరి కుటుంబాన్ని, ఇటు నందమూరి అభిమానులను శోక సంద్రంలో నింపింది. ఈ క్రమంలోనే తన కుటుంబంలో వచ్చిన కష్టం మరే ఇతర కుటుంబాల్లో రాకూడదు అని గొప్ప మనసుతో ఓ నిర్ణయం తీసుకున్నారు బాలయ్య.
సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ పెట్టడం, ముఖ్యంగా బికినీలో ఫోటోలు షేర్ చేసి అభిమానుల అటెన్షన్ ను డ్రా చేయడం అనేది హీరోయిన్స్ కి వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలో బాలయ్యతో కలిసి నటించిన, నర్తించిన బ్యూటీ బీచ్ ఒడ్డున బికినీలో ఫోజులిస్తూ హాట్ లుక్ లో దర్శనమిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగుతోంది. మొత్తం 3 స్థానాల్లో రెండింట టీడీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. అలాగే పశ్చిమ రాయలీసమ స్థానంలో రెండు పార్టీల మధ్య స్వల్ప తేడా కొనసాగుతోంది.
బాలకృష్ణ ఎవరికీ భయపడరు. ముక్కు సూటిగా వ్యవహరిస్తారు. ఎవరైనా ఏదైనా అంటే వెంటనే ఇచ్చి పడేస్తారు. అయితే తాజాగా ఆయన వైసీపీ ఎమ్మెల్యేకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
’పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహమునాడు పొందుర సుమతీ !‘.. పుత్రుడు పుట్టినప్పుడు కాదూ.. పుత్రుడు గొప్పవాడే నలుగురు పొగుతుండే అప్పుడు తండ్రికి నిజమైన పుత్రోత్సాహం. నిజంగా ఇప్పుడు అదే పుత్రోత్సాహంతో మునిగి తేలుతున్నారు ఆర్ఆర్ఆర్ హీరోల తండ్రులు చిరంజీవి, బాలకృష్ణలు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో నందమూరి బాలకృష్ణకు ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయం, సందర్భం, ప్రదేశం అనేవి సంబంధం లేకుండా జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తిస్తుంటారు. అయితే బాలయ్యకు కుర్రకారు మాత్రమే కాదు.. పండు ముసలవ్వల్లో కూడా అభిమానులు ఉన్నారనే విషయం తాజా వీడియోతో మరోసారి రుజువైంది.
నందమూరి తారకరత్న ఇటీవల కొద్దిరోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే తారకరత్న చనిపోయేసరికి.. అటు నందమూరి ఫ్యామిలీలో.. ఇటు నందమూరి అభిమానులలో విషాదం నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో.. తారకరత్న పెద్ద కర్మ(దశదిన కర్మ) నిర్వహించారు కుటుంబ సభ్యులు.