టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకైన ఘటన అందరికి తెలిసిందే. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రశ్నపత్రాలు లీకయ్యాయి అనే వార్త తెలిసిన వెంటనే నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఈ కేసు విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులపై దాడి చేసిన ఘటనలో సోమవారం షర్మిల అరెస్టు అయిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం షర్మిలాను కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించగా.. నేడు బెయిల్ మంజూరు అయింది.
పోలీసులపై చేయి చేసుకున్న కేసులో అరెస్ట్ అయిన షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు.
గతేడాది అక్టోబర్ లో బంజారాహిల్స్ లోని డీఏవీ స్కూల్లో చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగిన విషయం తెలిసింది. తాజాగా ఈ ఘటనలో నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
నటుడు నరేష్ గురించి ప్రస్తావన రాగానే పవిత్రా లోకేష్ పేరు కూడా ఆటోమేటిక్ గా బయటకొస్తుంది. గత కొంతకాలం నుంచి కలిసే ఉంటున్న వీరిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ వచ్చింది. ఈ విషయమై నరేష్-పవిత్ర స్వయంగా స్పందించాల్సి వచ్చింది. ఈ ట్రోలింగ్ ని ఆపాలని.. వీరిద్దరూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఫొటోల్ని మార్ఫింగ్ చేస్తూ, అసభ్య పదజాలంతో వేధిస్తున్న వారిపై యాక్షన్ తీసుకోవాలని వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి […]
తెలంగాణలో మజ్లిస్ కీలక నేతలు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ అన్నదమ్ములు. తాజాగా నాంపల్లి కోర్టు తీర్పు అక్బరుద్దీన్ ఓవైసీకి భారీ ఊరట లభించింది. ఒక బహిరంగ సమావేశంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై నమోదైన కేసులను కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు బుధవారం నాడు కీలక తీర్పు చెప్పింది. 10 సంవత్సరాల క్రితం నిర్మల్ లో ఒక బహిరంగ సభలో ఆయన హిందూ దేవతలను కించ పరిచే విధంగా మాట్లాడినందుకు ఆయనపై పలు సెక్షన్ల కింద సుమోటోగా […]
గంజాయి స్మగ్లింగ్ కేసులో హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అక్రమంగా గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడిన ఓ వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది. రెండేళ్ల క్రితం 1,427 కిలోల గంజాయి సరఫరా చేస్తూ పంతంగి టోల్ ప్లాజా వద్ద నదీమ్(25) అనే వ్యక్తి డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ(DRI) అధికారులకు పట్టుబడ్డాడు. ఆ పట్టుబడిన గంజాయి విలువ రూ.3.56 కోట్ల పైనే ఉంటుంది. కొద్ది రోజుల క్రితం […]
బీజేపీ ఫైర్బ్రాండ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆయనపై నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగ్లను చించివేయడం.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ని దుర్బాషలాడిన కేసు విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఈ కేసులో ఎంపీ అరవింద్ విచారణకు హాజరుకాని కారణంగా నాన్బెయిల్బుల్ వారెంట్ జారీ చేసింది. కేసేంటంటే.. 2020 నవంబర్ 23వ […]