ఈ మద్య కాలంలో వరుసగా రైలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత నెల ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటన మరువక ముందే పలు చోట్లు రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
వాళ్లిద్దరూ స్నేహితులు. రాను రాను ప్రేమికులిగా మారారు. చివరికి పెద్దలను ఎదురించి పెళ్లి కూడా చేసుకున్నారు. కట్ చేస్తే.. పెళ్లైన కొంత కాలానికి భర్త డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. మరో దారుణం ఏంటంటే? ఇటీవల భర్త తన ఫ్రెండ్ తో చేతులు కలిపి ఓ రోజు రాత్రి భార్యపై నీచానికి ఒడిగట్టాడు. తాజాగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
ఇటీవల కాలంలో పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు సమాచార లోపం కారణంగా ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు రావడంతో ప్రమాదాలు జరిగితే.. టెక్నికల్ లోపాల కారణంగా బోగీల్లో మంటలు చెలరేగి ప్రమాదాలు జరుగుతుంటాయి.. మరికొన్ని సార్లు మానవ తప్పిదాల వల్ల రైల్ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా బీహార్ లోని ముజఫర్ పూర్ జిల్లాలో అవధ్-అస్సాం ఎక్స్ప్రెస్ భారీ ప్రమాదం తప్పింది. రైలు లోని ఏసీ కోచ్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో విపరీతమైన […]
దేవుడి తర్వాత చేతులెత్తి మొక్కెదీ వైద్యులకే. వైద్యుడు ప్రాణం పోస్తాడు కానీ.. తీయడు. అంతటి మహోన్నత వృత్తిలో ఉన్న ఓ వైద్యుడు.. ఆ వృత్తికే కళంకం తెచ్చాడు. అభం శుభం తెలియని ఓ మహిళను మోసం చేసి.. ఆమె కిడ్నీలు దొంగిలించాడు. కిడ్నీలు పోవడంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో తనకు పనికి రావంటూ భర్త వదిలేశాడు. నువ్వు చచ్చినా బతికినా నాకు సంబంధం లేదంటూ ముగ్గురు పిల్లలను ఆమె వద్దే వదిలేశాడు. ఇప్పుడు ఆమె […]
సాధారణంగా రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణం చేసేవారికి టీసీలు జరిమానా విధిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో టికెట్ లేనివారితో టీసీలకు చిన్నపాటి గొడవలు కూడా జరుగుతుంటాయి. ఇలా రైల్వే ప్రయాణంలో టీసీలపై కొందరు ప్రయాణికులు దాడి చేసిన ఘటనలు జరిగాయి. అలానే కొందరు టీసీలు కూడా ప్రయాణికులపై చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అచ్చం అలానే ఓ ఘటన జరిగింది. తెలిసో.. తెలియకో ఓ వ్యక్తి టిక్కెట్ లేకుండా రైల్లోకి ఎక్కాడు. అదే సమయంలో టీసీలు తనిఖీలు […]
‘పుర్రె కో బుద్ది .. జిహ్వా కో రుచి’ అని పెద్దలు ఊరికే అన్నలేదు. సమాజంలో కొందరు వ్యక్తులు చేసి వింత ప్రవర్తన కారణంగానే ఈ సామెత వాడుకలోకి వచ్చింది. కొందరు బ్రతికుండగానే తమ సమాధులు తామే నిర్మించుకోవడం చూశాం. అంతే కాక బ్రతికుండగానే సమాధి అవ్వండ వంటి వార్తలు విన్నాము. అలానే సాధారణంగా తండ్రి చనిపోతే కొడుకులు ఆయను తద్దినం పెడతారు. అయితే తాజాగా ఓ వ్యక్తి అంతకు మించి చేశాడు. ఓ 70 ఏళ్ల […]
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని అంటారు. కొందరు చిన్నతనం నుంచే అద్భుతమైన ట్యాలెంట్ ను కలిగి ఉంటారు. అలా అందరిలోను ఏదో ప్రతిభ తప్పకుండా ఉంటుంది. దాన్ని గుర్తించి, ఆ రంగంలో వారిని ప్రొత్సహిస్తే తప్పకుండా మంచి పేరు సాధిస్తారు. తాజాగా బిహార్ ముజఫర్ కు చెందిన 13 ఏళ్ల బాలుడు 56 కంపెనీలు స్థాపించి ఔరా అనిపిస్తున్నాడు. ప్రపంచంలోనే అతిపిన్న సీఈవోగా మారి రికార్డుకెక్కాడు ఈ బాలమేధావి. వివరాల్లోకి వెళ్తే… బీహార్ లోని ముజఫర్పుర్కు చెందిన కట్రా […]