ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ టీమ్ బంపరాఫర్ ప్రకటించింది. ఆ వివరలు..
పండగ అంటే ఎవరికి వారు ఇంట్లో కూర్చుని చేసుకునేది కాదు, అందరితో కలిసి చేసుకునేది. ఎలాంటి తేడాలు లేకుండా అందరూ అందరితో కలిసిపోయి చేసుకునేదే పండగ. అలాంటి పండుగ నాడు చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సినిమా చూసేందుకు వెళ్లారు. దసరా సినిమా ఒక పక్క పాన్ ఇండియా స్థాయిలో కుమ్మేస్తుంటే.. మరో పక్క మిగతా భాష చిత్రాలు కూడా పండగ సీజన్ లో మంచి టాక్ ను సంపాదించుకున్నాయి. అయితే ఒక నిరుపేద మహిళ తన కుటుంబంతో కలిసి సినిమా చూడ్డానికి వస్తే థియేటర్ నిర్వాహకులు అనుమతించలేదు. ఆమె దగ్గర టికెట్ ఉన్నా కూడా రానివ్వలేదు.
సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా పీరియాడిక్ మూవీ RRR. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రధానపాత్రలలో నటించారు. మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుండగా.. ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులు బద్దలైపోయిన సంగతి తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడెప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవుతాయా? అని వెయిట్ చేస్తున్న అభిమానులకు తీపి […]
ఏపీలో సినిమా రంగానికి ప్రభుత్వానికి ప్రత్యక్షంగానో- పరోక్షంగానో ఏదో ఒక సమస్య నడుస్తూనే ఉంది. తాజాగా విజయవాడ మేయర్ ఇచ్చిన నోటీసుతో పెద్ద చర్చే మొదలైంది. అదేంటంటే.. కొత్తగా వచ్చే ప్రతి సినిమాకి షోకి వంద టికెట్లు మేయర్ ఆఫీసుకు పంపాలట. అందుకు సంబంధించిన రుసుము చెల్లిస్తారంటా. ఆ విషయంపై ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇదీ చదవండి: సీఎం KCR ఆరోగ్యం గురించి డాక్టర్స్ ఏమి చెప్పారంటే? అసలు విషయం ఏంటంటే.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ […]
ఫిల్మ్ డెస్క్- సినిమా టిక్కెట్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీలోని పలువురు పెద్దలకు మధ్య వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను పూర్తిగా తగ్గించడంతో టాలీవుడ్ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఐతే తెలుగు సినీ పరిశ్రమ మనుగడ సాధించినట్టేనని వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు సినీ హీరోలు, నిర్మాతలు భహిరంగంగానే ఏపీలోో వైసీపీ ప్రభుత్వం సినిమా […]
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ రేట్ల వివాదం కొనసాగుతూనే ఉంది. సినిమా థియేటర్లపై దాడులు, నోటీసులు, సీజ్లు ఓవైపు కొనసాగుతుంటే.. మరోవైపు.. ఈ టికెట్ రేట్లతో థియేటర్లు నడపడం తమ వల్ల కాదంటూ కొందరు యజమానులు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. ఇక న్యాచురల్ స్టార్ నాని ఇటీవల టికెట్ ధరలు, థియేటర్ సీజ్ పై ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. థియేటర్ కలెక్షన్స్ కంటే కిరాణా షాపుల కలక్షన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయమై వైసీపీ […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల వివాదం అంతకంతుకు ముదురుతోంది. ధియేటర్లలో టిక్కెట్ ధరను బాగా తగ్గించి, 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు నిర్ణయిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరీ ఇంత తక్కువగా సినిమా టిక్కెట్ల ధరను నిర్ణయిస్తే, సినిమా పరిశ్రమ నష్టాలబాట పట్టడం ఖాయమని, ఇలా ఐతే సినిమా పరిశ్రమ దివాలా తీయడం తధ్యమని ఇండస్ట్రీ పెద్దలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు, హీరోలు […]
కరోనా తర్వాత పూర్తి స్థాయిలో థియేటర్లకు జనాలు వస్తున్నారు. ఇటివల విడుదలైన అఖండ, పుష్ప సినిమా థియేటర్ల ముందు హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో మర్ని సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. కానీ ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరను తగ్గించడంతో పెద్ద సినిమాలకు అది సమస్యగా మారింది. దీంతో పలువురు దర్శక నిర్మాతలు, హీరోలు ఈ విషయంపై స్పందిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, నాని ఈ విషయంపై బహిరంగంగానే మాట్లాడిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ యంగ్ […]
సినిమా టికెట్ల ధరలకు సంబంధించి ప్రత్యేక కమిటీ చేసిన మార్గదర్శకాల మేరకు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ సమగ్ర నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ మేరకు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సినిమా టికెట్ల ధరల నిర్ణయానికి సంబంధించి ప్రత్యేక కమిటీవేసి మార్గదర్శకాలు రూపొందించాలంటూ 2016లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు […]