పెళ్లై.. గృహిణిగా అత్తారింట్లో అడుగుపెట్టిన మహిళ.. భర్త, పిల్లల సంరక్షణ కోసం తనను తాను అంకింతం చేసుకుంటుంది. జీతంతో కూడిన పనిని వదులుకుని, కుటుంబం కోసం కష్టపడుతుంది. దీంతో చివరకు ఆమెకు తనకంటూ ఏమీ సంపాదించుకోలేకపోతుంది.
ప్రముఖ హీరో విశాల్ కు హైకోర్టు షాకిచ్చింది. ఓ కేసు విషయమై రూ.15 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాల్సిందేనని ఆదేశించింది. అప్పటివరకు విశాల్ చిత్రాలపై నిషేధం కూడా విధించింది.
సాధారణంగా మన చుట్టూ ఉన్న సమాజంలో అనేక అక్రమాలు జరుగుతుంటాయి. కానీ మనం వాటిని చూసీ చూడనట్లుగా వదిలేస్తాం. ఇక అవినీతి, అక్రమాలు జరగవు అనుకున్న చోటే ఎక్కువ అవకతవకలు జరుగుతున్న సంఘటనలు మన దేశంలో చాలానే చూశాం. ప్రత్యేకించి ఆలయాల్లో ఎక్కువగా అక్రమాలు, అవినీతి జరుగుతూ ఉంటుంది. ఇలా ఓ ఆలయంలో జరిగిన అవినీతిని స్వయంగా వెళ్లి బయటపెట్టాడు సాక్షాత్తు హైకోర్టు జడ్జి. సామాన్య భక్తుడిగా తన కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయానికి వెళ్లారు హైకోర్టు […]
నేటికాలంలో సెల్ ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. రోజులో ఎక్కువ సమయం మొబైల్ తోనే గడుపుతుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే కొందరు ఆలయాల్లో కూడా వాటిని ఉపయోగిస్తుంటారు. దైవ భక్తి కంటే వాటి మీద ఎక్కువ ఏకాగ్రత పెడుతుంటారు. అంతేకాక ఆలయ పరిసరాల్లో సెల్ఫీలు దిగుతూ ఇతర భక్తులకు ఇబ్బందులు కలిస్తుంటారు. ఈ నేపథ్యంలో తమిళనాడు హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లోకి సెల్ ఫోన్ తీసుకువెళ్లడంపై నిషేధం విధిస్తున్నట్లు మద్రాస్ హైకోర్టు […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఆయన మాజీ భార్య, సూపర్ స్టార్ రజినీ కాంత్ కుమార్తె ఐశ్వర్యలకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. “వేలైయిల్లా పట్టాదారి” అనే సినిమా విషయంలో వారిద్దరి పై గతంలో కేసు నమోదైంది. ఈ క్రమంలో వారిద్దరూ కోర్టులో నేరుగా హాజరు కావాలని సైదాపేట మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన ఆదేశాలను తాజాగా మద్రాసు హైకోర్టు నిలుపుదల చేసింది. ధనుష్ హీరోగా “వేలైయిల్లా పట్టాదారి” అనే చిత్రాన్ని “వండర్బాయ్స్” తమ సొంత నిర్మాణ […]
వ్యభిచారగృహాలపై పోలీసులు దాడి చేసినప్పుడల్లా అక్కడ పట్టుబడిని మహిళను, విటులను అరెస్టు చేసి జరిమనా విధిస్తుంటారు. ఇటీవల వ్యభిచారం నేరం కాదంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికి కొన్ని చోట్ల పోలీసులు వ్యభిచార గృహాల పై దాడులు చేసి అక్కడ పట్టుబడిన మహిళలను అరెస్టు చేయడం, వారికి జరిమానం విధించడం వంటివి చేస్తున్నారు. అయితే ఈ అరెస్టులను వ్యతిరేకిస్తూ తాజాగా మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వ్యభిచార గృహాల్లో దాడులు జరిపినప్పుడు పట్టుబడిన […]
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు టెక్నాలజీని వాడుకుంటున్నారు. దేశంలోని దాదాపు అన్ని వ్యవస్థలు టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నాయి. పోలీసు వ్యవస్థ, ఆరోగ్య శాఖలు సాంకేతక రంగాన్ని ఉపయోగించుకుంటున్నాయి. తాజాగా భారత న్యాయవ్యవస్థ సైతం టైక్నాలజీని ఉపయోగించి చరిత్ర సృష్టించింది. న్యాయవ్యవస్థ చరిత్రలోనే తొలిసారి.. ఓ హైకోర్టు జడ్జీ వాట్సాప్ ద్వారా కేసు విచారణ చేపట్టారు. ఇదే వింతగా ఉంటే.. ఆ విచారణ కూడా ఆదివారం నాడు చెపట్టాడు. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ […]
సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ వివాదాలు.. కథల విషయంలో వస్తే.. ఆ తర్వాత పారితోషికం విషయంలో వస్తాయి. చాలామంది నటులు సినిమా పూర్తయి.. విడుదలైన తర్వాత కూడా తమకు రావాల్సిన పారితోషికం అందలేదని.. డబ్బులు ఎగొట్టారని ఆరోపణలు చేస్తుంటారు. అయితే చాలా మంది దీనిపై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఇష్టపడరు. తరువాత అవకాశాలు రావేమో అనే ఉద్దేశంతో కామ్గా ఉంటారు. కానీ స్టార్ హీరోలు, హీరోయిన్లకు కూడా ఇదే పరిస్థితి తలెత్తితే.. వారు ఊరుకుంటారా. లేదు.. కోర్టుకు వెళ్లి […]
ఈ మద్య కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయ్యింది. కొంత మంది ఫోన్లు కమ్యూనికేషన్ కోసం మాత్రమే కాకుండా ఒక ఎంటర్ టైన్ మెంట్ వస్తువుగా పరిగణిస్తున్నారు. ఎక్కువ శాతం ఫోన్ తోనే కాలం గడిపేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు మొబైల్ ఫోన్ల వాడకం ఎక్కువ కావడంతో ఎవరైనా బాధితులు వచ్చినపుడు ఎంతో అసౌకర్యానికి గురి అవుతున్నారు. తాజాగా తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు మద్రాసు హైకోర్టు గట్టి షాకిచ్చింది. ప్రభుత్వ సిబ్బంది […]
తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో విశాల్ ఒకరు. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తాడు హీరో విశాల్. తాజాగా ఓ వివాద విషయంలో విశాల్ కి హై కోర్టులో చుక్కెదురయ్యింది. లైకా ప్రొడక్షన్ సంస్థ కేసు విషయంలో విశాల్ రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఇందుకోసం విశాల్కు కోర్టు మూడు వారాల గడువును ఇచ్చింది. హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరున ఆ సొమ్మును ఈ […]