అకస్మిక తనిఖీల పేరుతో డిప్యూటీ కలెక్టర్ బాలికల వసతి గృహంలోకి వచ్చి.. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు.. కృషి, పట్టుదల ఉంటే ఏ పనినైనా సాధించగలుగుతాం. ఏదో ఒక రంగంలో రాణించేందుకే మనం నానా తంటాలు పడుతుంటాం. కానీ ఏరంగంలోనైనా అవలీలగా సక్సెస్ అవుతున్న.. ప్రతిభావంతుడైన యువకుడు రోమన్ సైనీ గురించి తెలుసుకుందాం..
గిరిజన యువకుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కూడా తీవ్రంగా స్పందించారు. నిందితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
అట్టడుగు వర్గాలపై నాటినుండి నేటి వరకు కులవివక్ష చూపుతూనే ఉన్నారు. అగ్ర కులాల వారు దళితులపై, గిరిజనులపై అకృత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. అలాంటి సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. గిరిజన యువకునిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో సినిమాలను నిజ జీవిత కథల ఆధారంగా తెరకెక్కించేవారు. ఆ సినిమాలను చూస్తుంటే.. ఆ ఇదెక్కడో చూశానో అనిపించేలా ఉండేది. ఇప్పుడు తెరకెక్కుతున్నాయ్ అనుకోండి... కాకుంటే రేప్ ఎలా చేశారు..? ఎంత మంది పాల్గొన్నారు..? ఇలాంటివి కథల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇదిలావుంచితే, రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారు ఇద్దరు భార్యలతో ఎంత ఆనందంగా గడుపుతారో అని అందరూ అనుకుంటారు.. అది ముమ్మాటికీ తప్పు. ఇద్దరు సర్దుకు పోతే పర్లేదు కానీ లేదంటే ఈ కథనంలో మొగుడిలా వంతుల వారీగా కాపురం చేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని, ఆ స్థలాల్లో నివాసాలు, ఇతర కార్యకలాపాలు చేపట్టడం నేరం. అటువంటి స్థలాలను ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తూ ఉంటుంది. కానీ తమ భూమిని ఖాళీ చేయాలని రైల్వే శాఖ జారీ చేసిన నోటీసులు ఇప్పుడు వైరల్ గా మారింది.
ఒక్కొక్క సారి మనం చేసే కొన్ని పనులు.. ప్రాణం మీదకు తెస్తాయంటారు. కొన్ని సందర్భాల్లో ఆ అనుభవాలను స్వయంగా రుచిచూడడమో, లేదో వినడమో, చదవడమో చేస్తాం. ఇదీ అటువంటి వార్తే. ఇనుమును దొంగలించడానికి పోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు నలుగురు దొంగలు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని షాహదోల్ జిల్లాలోని ధన్ పుని పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కల్రీలో మూసి ఉన్న బొగ్గు గనిలో ఉంచిన ఇనుమును దోచుకునేందుకు ఓ దొంగల ముఠా పథకం వేసుకుంది. […]
సామాన్య ప్రజల పట్ల కొన్ని బ్యాంకులు, మరికొన్ని రుణా సంస్థలు దారుణంగా ప్రవర్తిస్తుంటాయి. తాము ఇచ్చిన లోన్ రికవరీ కోసం సామాన్య ప్రజలకు నరకం చూపిస్తుంటాయి. వేల కోట్లు రుణాలు ఎగ్గొట్టి దేశం వదలి పారిపోయిన వాళ్లను ఏమి చేయాలని సంస్థలు.. చిన్న చిన్న రుణాలు తీసుకునే సామాన్య ప్రజల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తుంటాయి. అలానే తాజాగా రుణం తీసుకున్న ఓ మధ్యతరగతి కుటుంబ విషయంలో ఓ ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ దారుణంగా ప్రవర్తించింది. కరోనాతో తల్లిదండ్రులు […]
నేటికాలంలో రోజు రోజుకు ఆడపిల్లలకు రక్షణ లేకుండపోయింది. ఒంటరిగా ఎక్కడికి వెళ్లిన ఇంటికి వచ్చే వరకు భయం భయంగానే గడుపుతారు. ఎంతో జాగ్రత్తగా ఉంటున్న.. అక్కడక్కడ మానవ రూపంలో ఉన్న మృగాల కాపు కాసి.. వేధింపులకు పాల్పడుతున్నాయి. తాజాగా ఓ ప్రాంతంలో జాతర కు వచ్చిన ఇద్దరు యువతులపై కొందరు యువకులు నడిరోడ్డు మీద లైంగిక దాడికి పాల్పడారు. పక్కన ఉన్నవారు కాపాడాల్సింది పోయి విజిల్స్ వేస్తూ తెగ ఎంజాయ్ చేశారు.ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ లో […]
సాధారణంగా చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగులు.. జీతం కోసమే పనిచేస్తారు. పరిస్థితి ఎలా ఉన్నా.. తాము ఏం చేశామో.. చేయలేదో.. అని చూడకుండా.. సమయానికి జీతం పడితే చాలని అనుకుంటారు. ఇది కలెక్టర్ నుంచి బిల్లు కలెక్టర్ వరకు అందరూ అనుకునే మాట.. పాటించే సూత్రం. పని చేశామా.. లేదా.. అనే దానితో సంబంధం లేకుండా.. జీతం తీసుకునేవారే! అయితే.. ఓ జిల్లా కలెక్టర్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధం! పనిచేయకుండా.. జీతం ఎలా తీసుకుంటాం! అని […]