‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయేనే.. అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే’అని వచ్చే నెల నుండి సామాన్యుడు పాడుకునే పరిస్థితి రాబోతుంది. జీతం పెరగకపోయినా ప్రతి నెలా ఖర్చులు మాదిరిగానే వచ్చే నెల కూడా లెక్కలు వేసుకుంటే మాత్రం మీ అంచనాలు తల్లకిందులు అవ్వడం ఖాయం.
కేంద్రం తీసుకువచ్చే నూతన విధానం ద్వారా గ్యాస్ ధరలు తగ్గుతాయని కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా నూతన విధి విధానాలు అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో గ్యాస్ కంపెనీలు గ్యాస్ ధరలు తగ్గించాయి. ఆ వివరాలు..
గ్యాస్ ధరల విషయంలో స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుంది. ప్రతికూల మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి ప్రజలకు, ఉత్పత్తిదారులకు ఉపశమనం కలిగించాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా గ్యాస్ ధరలు, సీఎన్జీ ధరలు తగ్గుతాయని కేంద్రం వెల్లడించింది.
గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా ప్రజలు దేశావ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం ఎక్కడిక్కడ ఆందోళనలు, ధర్నాలు చేస్తూ.. తమ గళాన్ని విపిస్తున్నారు. ఇలాంటి సమయాన తెలంగాణ అధికార పార్టీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే, గ్యాస్ ధర మరింత పెంచాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకోసం.. ఢిల్లీకి రావడానికైనా తాము సిద్ధమని ఆమె వ్యాఖ్యానించారు.
ఏం తినేటట్టు లేము, ఏం కొనేటట్టు లేము నాగులో నాగన్నా అంటూ ఓ సినిమా కవి అన్నట్లు.. ఇప్పుడు నిజంగా ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు సగటు మనిషి. ఎటు చూసిన ధరలు పెరుగుదలే. మొన్నటి మొన్న వంట నూనె ధరలు పెరిగితే.. ఇప్పుడు సిలిండర్ ధరలు పెరిగి.. సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతున్నాయి.
అందరూ ఆనందాలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నారు. కేకులు కోస్తూ, స్వీట్లు పంచుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. అందరూ నూతన సంవత్సరం జోష్ లో ఉంటే.. ఎల్పీజీ కంపెనీలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజే గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ అందరికీ ఛేదు వార్తను చెప్పాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్నిచోట్ల గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఈ వార్త విన్న వాపారస్తులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ సమాన్యులకు […]
దసరా పండుగ సందర్భంగా చమురు సంస్థలు వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. కమర్షియల్ LPG సిలిండర్ ధరను తగ్గిస్తూ తాజాగా ధరల నోటిఫికేషన్ ను విడుదల చేశాయి. దీంతో కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు పండుగ వేల కొంత ఊరట లభించింది. కంపెనీలు వరుసగా 3వ నెలలో కూడా ఈ ధరలు తగ్గించడం విశేషం. తగ్గిన ధరలను తక్షణమే అమల్లోకి తీసుకొస్తామని గ్యాస్ కంపెనీలు ప్రకటించాయి. అయితే గృహ వినియోగదారులు వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను మాత్రం తగ్గించలేదు. […]
ధరల పెరుగుదలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ప్రజలకు సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే భారీ ఊరట లభించింది. చమురు కంపెనీలు వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేటును రూ.91.5 తగ్గించాయి. గ్యాస్ కంపెనీల నిర్ణయంతో తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1885గా ఉండగా.., ముంబయిలో రూ.1884కు, హైదరాబాద్లో రూ.2099.5కు చేరాయి. తగ్గించిన ధరలు నేటి(గురువారం) నుంచే అమలులోకి […]
ఓవైపు ఇంధన ధరలు.. మరోవైపు నిత్యావసరాల ధరలు శరవేగంగా పెరిగిపోతూ.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం సామాన్యులు ఏది కొనలేని పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉండగానే.. చమురు సంస్థలు సామాన్యులకు భారీ షాక్ ఇచ్చాయి. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ.. నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచుతూ.. శనివారం నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన సిలిండర్ ధరతో ప్రస్తుతం గ్యాస్ ధర 1052కు పెరిగింది. పెంచిన ధర వెంటనే అమల్లోకి వస్తుందని చమురు […]
ప్రస్తుతం చమురు, ఎల్పిజి గ్యాస్ ధరలు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1000కి చేరువలో ఉంది. ఇంకోసారి సిలిండర్ ధర పెంపు ఉంటే మాత్రం 1000 రూపాయలకి పైనే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ తరుణంలో.. ఈ వార్త సామాన్యులకు కొంచెం ఉపశమనం కలిగించవచ్చు. ఇక నుంచి సబ్సిడీ గ్యాస్ తీసుకునే వినియోగదారులు సిలిండర్ కొనుగోలుపై రూ.300 వరకు ఆదా చేయవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మధ్యతరగతి కుటుంబాలకు వంటగది ఖర్చులు […]