ఈ మద్యాకాలంలో పలు సినీ ఇండస్ట్రీల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సినీ నటులు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు.
హాలీవుడ్ లో ఎక్కువగా డేటింగ్ కల్చర్ నడుస్తుంది. డేటింగ్ చేసిన వారు పిల్లలు కూడా కంటుంటారు. హాలీవుడ్ లో స్టార్ నటుడిగా పేరు తెచ్చుకున్న అల్ పాసినో పెళ్లి కాకుండానే నలుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు.
హాలీవుడ్ సినిమాల ప్రభావం మన మేకర్స్ మీద ఉంటుంది. అందుకే కొన్ని సీన్స్ నచ్చితే వాటిని తమ సినిమాల్లో కాస్త మార్చి తీస్తుంటారు. అయితే ఒకప్పుడు కాపీ చేసినా పెద్ద తెలిసేది కాదు. కానీ ఇప్పుడు జనం బాగా అప్ డేట్ అయ్యారు. ఏ సినిమా చూసినా ఏ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారో వెంటనే బయట పెట్టేస్తున్నారు. తహగా ఆదిపురుష్ సినిమాని ఏ హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టారో అనే విషయాన్ని వీడియోల రూపంలో పెట్టి విమర్శలు చేస్తున్నారు.
జియో సినిమా యాప్ మరోసారి హాట్ స్టార్ కంటెంట్ పై కన్నేసింది. ఇప్పటికే ఐపీఎల్ ని సొంతం చేసుకున్న జియో సినిమా.. ఇప్పుడు ఏకంగా హాట్ స్టార్ లో ప్రతిష్టాత్మక కంటెంట్ ను సొంతం చేసుకుంది రిలయన్స్. ఇంతకే ఆ కంటెంట్ ఏంటంటే?
'ఆర్ఆర్ఆర్' మూవీతో ఆస్కార్ అందుకున్న రాజమౌళి.. తన ఇమేజ్ ని ప్రపంచవ్యాప్తం చేసుకున్నాడు. ఇప్పుడు అదే ఊపులో అమెరికాలో ఓ ఇల్లు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎందుకో తెలుసా?
పాపం ఉత్తరకొరియా ప్రజలు! ఆ దేశ అధ్యక్షుడు కిమ్ తీసుకున్న మరో నిర్ణయం దెబ్బకు తెగ బాధపడుతున్నారు. నెటిజన్స్ అయితే ఇదెక్కడి డెసిషన్ రా మావ అని మాట్లాడుకుంటున్నారు.
ఇటీవల మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. ప్రతినిత్యం ఎక్కడో అక్కడ లైంగిక వేధింపులు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. పట్టపగలు ఒంటరిగా తిరగాలంటేనే మహిళలు బయపడిపోతున్నారు. సామాన్య మహిళలకే కాదు.. ఈ కష్టాలు సెలబ్రెటీలకు కూడా తప్పడం లేదు.
ఈ మద్య సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీ నటులు అరుదైన వ్యాధితో బాధపడున్నట్లు సోషల్ మీడియా వేధికగా చెబుతున్నారు. సమంత, అనుష్క శెట్టి, పూనం కౌర్, శృతి హాసన్ ఇలా ఎంతో మంది నటులు తమకు వచ్చిన వ్యాధికి చికిత్స తీసుకుంటున్నామని తెలిపుతున్నారు.. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.