గత కొంతకాలంగా ఐర్లాండ్ లో జనాభా తగ్గిపోతుంది. అక్కడి దీవుల సముదాయంలో కొన్ని దీవుల్లో 160 మంది మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఐర్లాండ్ ప్రభుత్వం మళ్లీ జనసంఖ్య పెంచాలనే ఉద్దేశ్యంతో ఓ వినూత్న ఆఫర్ ప్రకటించింది.
స్మార్ట్ గ్యాడ్జెట్స్ పై వినియోగదారుల్లో నానాటికి క్రేజ్ పెరుగుతూనే ఉంది. కస్టమర్స్ వినియోగం, అవసరాలకు తగ్గట్లుగా కొత్త కొత్త మోడల్స్, ఫీచర్స్ తో స్మార్ట్ వాచెస్ మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి. అయితే ఇప్పుడు హ్వావే కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఓ సూపర్ స్మార్ట్ వాచ్ టెక్ మార్కెట్ ని ఊపేస్తోంది.
ఆ దేశంలో భూకంపాల ప్రభావం ఎక్కువ. దీని కారణంగా చాలా ఆస్తి, ప్రాణా నష్టం వాటిల్లుతుంది. దీంతో ఆ దేశ పార్లమెంట్ లో భూకంపం బీమా అనే అంశంపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ సభ్యులు భూకంప బీమ అంశంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ బీమ వలన కలిగే లాభా నష్టలపై సిరీయస్ గా చర్చిస్తోన్నారు. ఇంతలో ఆ పార్లమెంట్ ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపిచింది. దీంతో సమావేశంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు ఆశ్చర్యానికి […]
ప్రతిమనిషి జీవితంలో ఏదో కావాలని చిన్నప్పటి నుంచి కలలు కంటుంటారు. కానీ ఎదుగుతున్న కొద్దీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కలలు కనుమరుగై.. అనుకోని రంగంలో స్థిరపడాల్సి వస్తుంది. మనసుకు నచ్చకపోయినా కుటుంభం కోసమో, సమాజం కోసమో ఏదో ఒక ఉద్యగంలో స్థిరపడతారు. ఇప్పుడు మనం చదవబోయే కథనం కూడా ఆ కోవకు చెందిందే చిన్నప్పటినుంచి పోలీస్ కావాలని కలలు కన్న యువతి చివరికి పోర్న్ స్టార్ గా మారింది. ప్రస్తుతం ఆమె స్టోరీ సోషల్ మీడియాలో […]
యూరప్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలను నిలిపివేసే ఉద్ధేశంలో ఉన్నట్లు ఫేస్బుక్ మాతృసంస్థ అయిన మెటా స్పష్టంచేసింది. తాజాగా విడుదల చేసిన వార్షిక నివేధికలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. యూరప్ యూజర్ల డేటాను అమెరికాలోని మెటా సర్వర్లకు బదిలీ చేయకుండా 2020 లో అక్కడి కోర్టు ఇచ్చిన తీర్పు ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. డేటా ప్రైవసీ పేరుతో వినియోగదారుల సమాచారాన్ని అమెరికాలోని తమ ప్రధాన సర్వర్లకు తరలించకుండా అడ్డుకోవడం సరైన పద్దతి కాదని సంస్థ వాదిస్తోంది. ఇలాంటి […]
ఇప్పుడు ఎక్కడ చూసినా భారతీయ అథ్లెట్ నీరజ్ చోప్రా పేరు వినిపిస్తోంది. ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని సాధించాడు. అథ్లెటిక్స్లో దేశం తరఫున సాధించిన మొదటి బంగారు పతకం ఇదే. అసలు చాలా మంది ఈ జావెలిన్ త్రో మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది మనదేశంలో ఎలా వచ్చింది ఇవన్నీ తెలసుకుంటున్నారు. ఇది ఎప్పటిదో పురాతన క్రీడ. మెటల్ టిప్ ఉన్న ఈటెను వీలైనంత దూరం విసరడానికి అథ్లెట్లు ప్రయత్నిస్తారు. పూర్వం రాజుల కాలంలో యుద్దాల సమయంలో […]
కరోనా వల్ల ఇతర దేశాలకు వెళ్ళాలంతే వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి చేసుకున్న సర్టిఫికేట్ అడుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఏ దేశానికి వెళ్తున్నారో, ఆ దేశం వారు కొన్ని ప్రత్యేక వ్యాక్సిన్లు తీసుకున్న వారిని మాత్రమే తమ దేశంలోకి రావడానికి అనుమతి ఇస్తున్నారు. భారత్ లో తయారైన కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రపంచదేశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిదేశాలు తమ భూభాగంలోకి ప్రవేశాన్ని నిరాకరిస్తున్నాయి. భారత్ లో తయారైన కొవిషీల్డ్ తీసుకుని యూరప్ వెళుతున్నవారికి […]
ఒకప్పుడు ముసుగు వేసుకున్నా… మాస్క్ వేసుకున్నా హడలిచచ్చేవాళ్ళు ఇప్పుడు మాస్క్ వేసుకోకపోతే భయపడిచస్తున్నారు. 500 సంవత్సరాలుగా మాస్కులను ఉపయోగిస్తూనే వస్తున్నారు. ఒకప్పుడు నోటిని, ముక్కును కప్పేలా ఉండే మాస్కులతో బ్యాంకుల దోపిడీ చేసేవారు, ముసుగు మాస్క్ అంటే దొంగలేమో అనుకునే రోజులూ ఉన్నాయి. కానీ ఇప్పుడు కరోనా కాలంలో మాస్క్ ఎంత సాధారణం అయిపోయిందంటే, దానిని ‘నార్మల్’ అని చెప్పుకుంటున్నారు. మాస్క్లు ఉపయోగించడం కొత్తగా అనిపించినా అవి మనుషులకు అంత కొత్తేం కాదు. మనిషితో పాటు శతాబ్దాలుగా […]
అమెరికా, యూర్పలో కొవిడ్ ఆంక్షలను సడలించారు. ఆయా దేశాల్లో క్రమంగా వివిధ కార్యకలాపాలు మొదలవుతున్నాయి. కొవిడ్ మొదలైన 13 నెలల తర్వాత అమెరికాలో విమాన యానం చేసిన వారి గరిష్ఠ స్థాయికి చేరింది. అదే సమయంలో తమ ఖండానికి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలను సడలించాలని యూరోపియన్ యూనియన్ అధికారులు ప్రతిపాదిస్తున్నారు. అక్టోబరు తర్వాత మొట్టమొదటిసారిగా అమెరికాలో రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య 50 వేల లోపు పడిపోయింది. అమెరికా ఎయిర్పోర్టులలోని చెక్ పాయింట్లలో ఆదివారం 1.67 మిలియన్ల […]
ఆక్స్ఫర్డ్ – ఆస్ట్రాజెనికా భాగస్వామ్యంతో పుణెలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన ‘కోవిషీల్డ్’ అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేసింది. భారత్లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో టీకాల కోసం తనపై ఒత్తిడి పెరిగిందని వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి దేశానికి తొలి టీకాను అందించిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా ప్రకటించడం విశేషం. దేశంలో పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి టీకా కోసం […]