సాధారణంగా విమాన ప్రమాదాలు సాంకేతిక లోపం కారణంగా లేదా పైలట్ల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగిన ఘటనలు చూశాం. కానీ అక్కడ వర్షం బీభత్సం సృష్టించడంతో విమానం ముందు భాగం ధ్వంసమై భయానక వాతావరణాన్ని కలిగించింది.
ఈ మద్య కాలంలో వరుసగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే ఇంజన్ లో లోపాలు తలెత్తడం, పక్షులు ఢీ కొట్టడం, ప్రకృతి అనుకూలించక అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ మద్య కాలంలో వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. టెకాఫ్ అయిన కొద్ది క్షణాల్లో టెక్నికల్ ఇబ్బందుల వల్ల విమానాలు, హెలికాప్టర్లను వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నారు. ఇక శిక్షణ సమయంలో పైలెట్స్ తప్పిదాల వల్ల కూడా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి.
బస్సులు, రైళ్లల్లో సీట్ల కోసమే.. ఇతర కారణాల వల్లనో ప్రయాణికులు కొట్టుకోవడం చూస్తూనే ఉంటాం.. కానీ ఈ మద్య వెరైటీగా విమానాల్లో అదీ గాల్లో ఉండగా ప్యాసింజన్లు పొట్టు పొట్టు కొట్టుకుంటున్నారు.. విమాన సిబ్బందిపై దాడులు చేస్తున్నారు.. తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.
ప్రపంచ దేశాల్లో పలు చోట్ల తరుచూ విమాన, హెలికాప్టర్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొంత సమయం తర్వాత విమానంలో టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడం, వాతావరణంలో అనుకోని మార్పులు వచ్చి ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
ఈ మద్య పలు చోట్ల విమాన, ఛాపర్ ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. విమాన సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే టెక్నికల్ లోపాలు తలెత్తి ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ మద్య ఆకాశమార్గాన పయణించే విమానాలకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. సాధారణంగా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన తర్వాత టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. అయితే పైలెట్ సమయస్ఫూర్తితో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తున్నాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. భూమిపైనే కాదు ఆకాశంలో కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన విమానాలు టేకాఫ్ అయిన కొద్దిసేపటికీ ఏదో ఒక ప్రమాదం జరగడం.. వందల సంఖ్యలో ప్రయాణీకులు చనిపోవడం చూస్తూనే ఉన్నాం..
ఇటీవల పలు చోట్ల విమాన ప్రయాదాలు జరుగుతున్నాయి. గాల్లో ప్రయాణించినవారు గాల్లోనే కలిసిపోతున్నారు. కొన్నిసమయాల్లో పైలెట్ల సమయస్ఫూర్తితో అత్యవసర ల్యాండింగ్ చేసి ప్రయాణీకులు ప్రాణాలు రక్షిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మద్య వరుసగా అవుతున్నాయి.
ఈ మద్య పలు చోట్ల విమాన ప్రమాదాలు ఎన్నో విషాదాలను మిగుల్చుతున్నాయి. ఇటీవల నేపాల్ లో జరిగిన విమాన ప్రమాదం 69 మంది ప్రాణాలు కోల్పోయారు. టెకాఫ్ అయిన కొద్ది సమయంలోనే టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.