ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అభిమానులకి బ్యాడ్ న్యూస్ చెప్పాడు. త్వరలో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటిచేశాడు. గత కొంతకాలంగా ఫామ్ లోలేకపోవడమే వార్నర్ రిటైర్మెంట్ కి కారణమని తెలుస్తుంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ని చూసేందుకు క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో అనగా ఈ నెల 7 న ఈ ఫైనల్ పోరులో ట్రోఫీ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలబడనున్నాయి. అయితే ఇప్పుడు అభిమానులకి ఒక విషయంలో ఊరట కలిగించనున్నారు. ఈ ఫైనల్ ని క్రికెట్ లవర్స్ ఫ్రీగా చూసే అవకాశం కలిపించారు.
2018 లో దక్షిణాఫ్రికా తో మ్యాచ్ సందర్భంగా బాల్ టాంపరింగ్ చేయడంతో స్టీవ్ స్మిత్, బాంక్రాఫ్ట్ తో పాటుగా..వార్నర్ కూడా నిషేధాన్ని గురయ్యాడు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఒక విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా మీద వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.
ఆస్ట్రేలియాతో.. భారత్ ఆడబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం అభిమానులతో పాటుగా క్రికెట్ నిపుణులు, దిగ్గజాలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జూన్ 7 న లండన్ లోని ఒవెల్ మైదానం ఈ మ్యాచ్ కి ఆతిధ్యమివ్వనుంది. ఇదిలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం ఈ మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. ఒకవేళ అలా జరిగితే ఈ మ్యాచులో విన్నర్ ఎవరనే సందేహం నెలకొంది.
డబ్ల్యూటీసి ఫైనల్ మరో 2 వారాల్లో రానే వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ స్టార్ట్ చేయగా.. తాజాగా టీంఇండియా జట్టులోని కొంతమంది సభ్యులు ఈ మ్యాచ్ కోసం లండన్ చేరుకున్నారు. అయితే తాజాగా..ఈ ఫైనల్ కి సంబంధించిన ప్రైజ్ మనీ ఐసీసీ ప్రకటించేసింది.
టీమిండియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా టీమ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో అన్ని వైపుల నుంచి ఆసీస్ టీమ్పై విమర్శలు వస్తున్నాయి. అయితే రెండో టెస్టుకు ముందు కంగారూ టీమ్కు ఓ అదిరిపోయే గుడ్న్యూస్ అందింది.
తొలి టెస్టు పరాభవంతో ఆస్ట్రేలియా కొత్త వ్యూహాలను రచిస్తోంది. ఎలాగైనా ఢిల్లీ టెస్టులో విజయం సాధించేందుకు రూటు మార్చింది. సిరీస్ కోసం కాకపోయినా గౌరవం కోసం అయినా రెండో టెస్టు గెలిచి తీరాల్సిందేనని భావిస్తోంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో టీమిండియా ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురుస్తుంటే.. ఆస్ట్రేలియాపై మాత్రం విమర్శలు జోరందుకున్నాయి. సొంత అభిమానులు, మాజీ క్రికెటర్లు వారి పర్ఫార్మెన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9 నుంచి ప్రతిష్ఠాత్మక బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. నాగ్ పూర్ వేదికగా కొన్ని గంటల్లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. దీనికోసం ఇరుజట్లు ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నాయి. స్వదేశంలో జరుగుతుండటం మనకు ప్లస్ కానుండగా, ఆస్ట్రేలియా మాత్రం ఎలాగైనా సరే ఈ సిరీస్ గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. అందుకు తగ్గట్లే ఎవరికి వాళ్లు ప్లాన్ చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, మాజీ […]