తల్లిదండ్రులు పిల్లలను కనీ, పెంచిపెద్దచేసి విద్యాబుద్దులు నేర్పించి వారికి జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు. బిడ్డలే లోకంగా బ్రతికే తల్లిదండ్రులను మనం చూస్తుంటాం. ఇదే రీతిలో ఓ తల్లిదండ్రులు తమ కూతురుకే జీతం ఇచ్చి తన బాధలను తీర్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
చైనా తమ కోసం సొంతంగా ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని సృష్టించుకుంది. ఆ టెక్నాలజీ కారణంగా చైనా ప్రజలు చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఎన్నీ బోట్ అనబడే అది..
ఏ దేశానికి అయినా ఆపదల నుంచి రక్షించేది ఆదేశ సైన్యమే. రక్షణ వ్యవస్త లేకపోతే దేశంలో ప్రశాంత వాతావరణం ఉండదు. పొరుగు దేశాల నుంచి ఎదురయ్యే దాడులను, ఉగ్రవాదుల నుంచి వచ్చే ముప్పును అడ్డుకొని దేశ సంపదను, పౌరులను సైన్యమే నిరంతరం రక్షిస్తూ ఉంటుంది. మరి ఇలా కంటికి రెప్పలా కాపాడుతున్న సైన్యంపై ప్రతిఒక్కరు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఏ టెక్నాలజీ అయినా మనిషి జీవన విధానాన్ని సులభతరం చేయాలనే తయారు చేస్తారు. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ చాట్ బాట్ చాట్ జీపీటీని కూడా అలాగే తయారు చేశారు. కానీ, కొందరు మాత్రం అలాంటి టెక్నాలజీని తప్పుడు దారుల్లో వాడుతున్నారు. అలా వాడిన ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ప్రపంచంలో డబ్బును ఖర్చు చేసే మనిషి ఉన్నాడు కానీ, మనిషి ఖర్చు చేసే డబ్బు లేదు. ఇక్కడ డబ్బులో మార్పు లేదు. దాన్ని ఖర్చు చేసే మనిషిలోనే నిరంతంర మార్పు వస్తూ ఉంటుంది.
కారులో వెళ్తున్నప్పుడు కారు టైరు పేలితే జరిగే ప్రమాదాన్ని అంచనా వేయలేము. అయితే ప్రమాదం లేకుండా ఏ వస్తువుతోనూ సావాసం చేయడం కుదరదు. గ్యాస్ సిలిండర్, రైస్ కుక్కర్, వాహనాలు, సెల్ ఫోన్లు ఇలా ప్రతీది వాడడం అంటే చావుతో సావాసం చేసినట్టే. అయితే టైరు పాడైనా గానీ, పేలినా గానీ ప్రమాదం జరక్కుండా ఉండేలా ఒక సరికొత్త కారును రూపొందించిందో కంపెనీ.
ఎటు నుండి ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో చెప్పడం కష్టం. వచ్చి ఒక్కసారిగా ప్రాణాలను హరించేస్తుంటుంది. ఒక్కో సందర్భంలో చావు తప్పి.. చిన్న చిన్న గాయాలతో బయటపడుతుంటారు. తాాజాగా ఓ వ్యక్తి చేసిన పొరపాటు.. భార్యపై ఎఫెక్ట్ చూపింది.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమేది అంటే.. వెంటనే చైనా అని సమాధానం వస్తుంది. ఇకపై ఈ సమాధానం చెప్పే వాళ్లందరూ పప్పులే కాలేసినట్టే. ఎందుకంటే... చైనా రికార్డ్ ను భారత్ బద్దలు కొట్టింది. జనాభాలో చైనాను మించి భారత్ దూసుకుపోయింది.
షాపింగ్ మాల్, ఎలక్ట్రిక్ షోరూం, ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. షాపింగ్ మాల్ రాత్రి నుంచి తగలబడుతూనే ఉండగా.. ఎలక్ట్రిక్ షోరూంలో వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఆసుపత్రి కిటికీల్లోంచి రోగులు తప్పించుకునే ప్రయత్నం చేశారు.
ఏదో తప్పక ఉద్యోగం చేయాల్సి వస్తోంది కానీ, చాలామందికి ఉద్యోగమంటేనే విరక్తి. 'సమయానికి వెళ్ళాలి.. పని చేయాలి.. ఇంటికిరావాలి' మనమొక రోబో అన్నమాట. ఒక ఎంటర్టైన్ మెంట్ ఉండదు. ఇంకెందుకు లేండి. ఉద్యోగాలు చేస్తుంటారుగా.. మీకు తెలుసు కష్టాలు. కానీ ఓ కంపెనీలో మాత్రం ఉద్యోగమొస్తే అదృష్టమనే చెప్పాలి. ఎందుకో తెలుకోవాలని ఉందా..? అయితే కింద చదివేద్దాం..