ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీ సినిమా కథ కాదు.. కానీ మూవీ లైనప్కు ఏ మాత్రం తీసిపోదు. కన్మణి రాంబో కతిజా మూవీలో హీరోలా ‘నువ్వంటే ఇష్టం.. నువ్వు కూడా ఇష్టం’అంటూ ఇద్దరు అమ్మాయిలకు వల వేశాడు. ఇద్దర్ని ముగ్గులోకి దింపాడు. ఇద్దరు అతడ్ని ప్రాణ ప్రదంగా ప్రేమించారు.
నగరాల్లో కొత్త వ్యాపారం మొదలైంది. స్పా, థెరపీ ముసుగులో వ్యభిచార గృహలను నడుపుతున్నారు. పేరుకేమో మసాజ్ సెంటర్లు.. లోపలికెళితే గలీజు దందా నడుస్తుంది. ఉద్యోగాల కోసం నగరానికి వస్తున్న యువతులను కూడా మభ్య పెట్టి ఈ రొంపలోకి దింపుతున్నారు.
మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. సొంత మనవడిని అమ్మేసి ఆ డబ్బుతో మద్యం తాగాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు నటించాడు. సదరు వ్యక్తి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ లో కొందరు కేటుగాళ్లు స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో ఎన్నో రకాల పాడు పనులకు తెర లేపుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించుకుని గలీజ్ దందాను నడిపిస్తున్నారు. అచ్చం ఇలాగే కొందరు వ్యక్తులు.. మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహించినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించి వారిపై కేసులు నమోదు చేసి ఆ సెంటర్ ను సీజ్ చేశారు.
గతేడాది అక్టోబర్ లో బంజారాహిల్స్ లోని డీఏవీ స్కూల్లో చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగిన విషయం తెలిసింది. తాజాగా ఈ ఘటనలో నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. కుటుంబంలో విషాదాన్ని నింపేసి వెళ్లిపోయారు. అనుకోని ఘటన కారణంగా మృత్యువు ఒడిలో చేరిపోయారు.
సమాజంలో చోటు చేసుకునే సంఘటనలు చూస్తే.. ప్రేమ గుడ్డిది అని ఊరికే అనలేదు అనిపించక మానదు. ప్రేమలో ఉన్న వారికి.. తమ భాగస్వామి ఎన్ని తప్పులు చేసినా క్షమించేస్తారు. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే యువతి కూడా అలానే ప్రేమించిన వాడిని గుడ్డిగా నమ్మింది. మరి చివరకు ఏం జరిగింది అంటే..
పైన ఫొటోలో కనిపిస్తున్న బాలిక పేరు శిరీష. ఈ నెల 12వ తేదీ నుంచి కనిపించకుండాపోయింది. ఉన్నట్టుండి కూతురు కనిపించకపోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఓ దుర్మార్గపు తండ్రి కన్న కూతురిపైనే కన్నేశాడు. కుమార్తెకు నిద్రమాత్రలు ఇచ్చి అనేక సార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ కేసుపై తాజాగా న్యాయస్థానం స్పందించి సంచలన తీర్పును వెలువరించింది.