మనం ఎక్కిన బస్సు.. సడెన్గా ఆగిపోవడం చూశాం. ఒక్కసారైనా అటువంటి అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటారు ప్రయాణీకులు. బస్సు రీపేరు కావడం వల్లే, టైరు పంచరు కారణంగా, ఇతర సాంకేతిక సమస్యల వల్ల బస్సు ఆగిపోతూ ఉంటుంది.
బస్సు చెన్నై నుండి ఆంధ్రప్రదేశ్కు పరుగులు తీస్తోంది. ఎక్కిన ప్రయాణీకులు లగేజీ సర్దుకుంటుండగా.. మరికొంత మంది నిద్రలోకి జారుకుంటున్నారు. అంతలోనే ఏదో అలజడి. ఏమైందో ఏమో బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది.
ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, గృహిణులు బయటకు వెళ్లాలంటే బస్సులోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. హడావుడి బతుకుల మధ్య అన్నీ తొందర తొందరగా పనులు చక్కబెట్టుకుంటాం. ఇక బస్సు ఎక్కే సమయంలో కూడా కంగారుగా ఎక్కి, ఫాస్ట్గా దిగిపోతుంటాం.
ఏపీఎస్ ఆర్టీసీలో పని చేసిన ఉద్యోగుల పిల్లలకు జాబ్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కారుణ్య నియామకాల భర్తీ చేపట్టింది. ఏ ఏ పోస్టులను భర్తీ చేయనుందంటే?
10వ తరగతి విద్యార్థులకు ఆర్టీసీ ఓ శుభవార్త తెలిపింది. ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 10వ తరగతి విద్యార్థులు ఎగిరిగంతులేస్తున్నారు.
ఉదయాన్నే విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యను విధులకు తీసుకొచ్చిన ఓ భర్త అర్ధాంతరంగా తనువు చాలించాడు. కళ్లముందే భర్త మరణించడంతో ఆమె రోధనలు ఆపేందుకు ఎవ్వరి తరమూ లేదు.
రోడ్డు ప్రమాదాలకు ర్యాష్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం లాంటివి కారణం అవుతున్నాయి. అయితే కొన్నిసార్లు వెహికిల్స్లో సమస్యలు తలెత్తడంతోనూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆర్టీసీలో పదోన్నతులు పొందిన వారి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే..!
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం.. కొన్నిసార్లు అనుకోని ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి.