టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 107వ రోజుకి చేరుకుంది. 107వ రోజు పాదయాత్ర ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని దొర్నిపాడు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఈ రోజు తెల్లవారుజామున నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో సినీ రచయిత, దర్శకుడు రాజసింహ తకినాడ కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల నేషనల్ హైవే పై ఈ […]
అనుమానం.. ఈ ఒక్క పదమే సంతోషంగా సాగుతున్న కాపురాన్ని ఎటు కాకుండా చేస్తుంది. దీని కారణంగా ఇప్పటకీ ఎన్నో కుటుంబాలు రోడ్డున పడడంతో పాటు అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకుని జీవితాలను నాశనం చేసుకున్నారు. అయితే ఇదే అనుమానంతో ఓ భర్త భార్యను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో భర్త అనుమానంతో వేధించడంతో భార్య భర్త వేధింపులను భరించలేని కాపురానికి నో అని పుట్టింటికి వెళ్లిపోయింది. దీనిని జీర్ణించుకోలేకపోయిన తాళికట్టిన భర్త ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. […]
రైతన్నలను ఆదుకునే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మహోన్నత కార్యక్రమం వైఎస్సార్ రైతు భరోసా. ఈ పథకం ద్వారా.. ఏటా రైతులకు మూడు విడతల్లో.. 13,500 రూపాయల సాయాన్ని అందజేస్తున్నారు. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తున్నారు. ఈ క్రమంలో నాలుగో ఏడాది రెండో విడత రైతు భరోసా నిధులను సోమవారం విడుదల చేశారు సీఎం జగన్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో […]
నంద్యాల జిల్లాలో పోలీసులు చేసిన పనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ మైనర్ బాలికను ఇద్దరు కానిస్టేబుల్స్ బైక్ పై పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన విధానం ప్రస్తుతం వివాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ పోలీసులు.. ఆత్మకూరు మండలం సిద్ధాపురం గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఓ కేసులో అనుమానితురాలిగా భావించిన ఆళ్లగడ్డ పోలీసులు.. ఆటోలో వెళ్తున్న బాలికను అడ్డగించి.. బైక్ పై ఇద్దరి మధ్య […]
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినా.. రోడ్డు భద్రతా చర్యలు చేపట్టినా కొంతమంది నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం సేవించి, అతి వేగం, నిద్ర లేమితో డ్రైవర్లు వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. నంద్యాల జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై స్కార్పియో వాహనం కల్వర్టును ఢీకొంది. స్పాట్ […]
సాధారణంగా ప్రజలకు మూఢనమ్మకాలు, భయాలు వంటి వాటిపై పోలీసులే అవగాహన కల్పించాలి. అలాంటివి ఉండవు ధైర్యంగా ఉండాలని చెప్పాలి. కానీ, అలాంటి పోలీసులకే ఓ భయం పట్టుకుంది. స్టేషన్ కు రావాలంటే ఏదో రకమైన భీతి. ఓ వైపు క్రైమ్ రేటు పెరిగిపోతుందనే ఆందోళన ఏం చేయాలో తెలియక పోలీసులు చివరికి శాంతి పూజలు చేయించారు. అలాగైనా వారి భయాందోళనలు తగ్గుముఖం పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులకు భయం […]
ఆళ్లగడ్డ.. ఈ పేరు చెప్పగానే భూమా, గంగుల ఫ్యామిలీలు గుర్తొస్తాయి. 1967 నుంచి ఆళ్లగడ్డలో గంగుల, భూమా, సోముల (ఎస్వీ సుబ్బారెడ్డి) కుటుంబాలకు చెందిన వారే ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఇక్కడ మొదట్లో గంగుల ప్రభాకర్ రెడ్డి తండ్రి తిమ్మారెడ్డి, భూమా నాగిరెడ్డి తండ్రి బాలిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడిచేది. బాలి రెడ్డి హత్య తర్వాత ఆయన కుమారులు శేఖర్, నాగిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. గంగుల తిమ్మారెడ్డి చనిపోయాక ఆయన కుమారులు ప్రభాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి […]
ఈ మద్య అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు పల్లెలు, పట్టణాల్లోకి చొరబడుతున్నాయి. ఎక్కువగా గ్రామాలు, పట్టణాల్లోకి చిరుతలు ఎంట్రీ ఇస్తున్నాయి. కొన్ని సార్లు ఇవి మనుషులు, కుక్కులపై దాడులు చేస్తున్నాయి. ఈ మద్య ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. చిరుత పులుల సంచారంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు ఎక్కడికక్కడ చిరుత పులులపై నిఘా పెడుతూనే ఉన్నారు. కర్నూలు జిల్లాలోని అళ్లగడ్డ ఎగువ అహోబిలం ఆలయంలో చిరుత సంచరించింది. ఆలయంలోనే […]