ఇటీవలే ఆసియా కప్ కి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఒక్క వన్డే కూడా ఆడని తిలక్ ని నేరుగా వరల్డ్ కప్ ఆడించకూడదని భారత మాజీ క్రికెటర్ సూచించాడు.
ప్రస్తుతం టీమిండియాలో నెంబర్ 4 స్థానంలో కొంత అనిశ్చితి ఉన్నమాట నిజం. ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ కోహ్లీ స్థానం మార్చి అతన్ని బలిపశువు చేయొద్దని సూచించాడు.
స్వదేశంలో వరల్డ్ కప్ గురించి పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. రోహిత్ శర్మ సారధ్యంలో టీమిండియా వరల్డ్ కప్ గెలవడం అసాధ్యమని చెప్పుకొచ్చాడు.
పుష్కర కాలం తర్వాత స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరుగనుండగా.. టీమిండియా కసరత్తులు ప్రారంభించేసింది. మెగాటోర్నీలో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు తప్పవని అనిపిస్తోంది. ఒకప్పుడు మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేసిన రోహిత్ తిరిగి అదే స్థానంలో బరిలోకి దిగుతాడా చూడాలి.
వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వడానికి మరో రెండు నెలల సమయం ఉన్నా.. ఇప్పుడే తుది జట్టు గురించి ఒక అంచనా వేస్తున్నారు మాజీలు. ఈ క్రమంలో టీమిండియా లెజెండ్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ వరల్డ్ కప్ తుది జట్టు గురించి మాట్లాడాడు.
వరల్డ్ కప్ కి ముందు టీమిండియా ఆసియా కప్ లాంటి మరో మెగా టోర్నమెంట్ ఆడాల్సి ఉంది. అయితే ఇక్కడే అసలు కథంతా ముడి పడి ఉంది. తాజా సమాచార ప్రకారం పాకిస్థాన్ ఈ వరల్డ్ కప్ ఆడడం అనుమానంగా మారింది.
దేశంలో మధ్యప్రదేశ్ లోని ఇండోర్, పంజాబ్ లోని మొహాలీ వేదికలపై గతంలో వరల్డ్ కప్ మ్యాచులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ప్రపంచ కప్ కి మాత్రం ఈ రీండు వేదికలపై బీసీసీఐ ఎలాంటి మ్యాచులు నిర్వహించలేదు. విమర్శల నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు.
భారత్ వేదికగా అక్టోబర్ లో 2023 వరల్డ్ కప్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నమెంట్ కి సంబంధించిన షెడ్యూల్ కొన్ని గంటల క్రితమే ఐసీసీ ప్రకటించింది. ఇక హైదరాబాద్ లో మ్యాచులు నిర్వహించి తెలుగు అభిమానులని ఖుషి చేసింది.