Bhuma Akhila Priya: టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియపై ఆమె సోదరుడు ఆళ్లగడ్డ బీజేపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నంద్యాలలో జరుగుతున్న ఓ వివాహానికి వెళ్తుండగా అఖిల ప్రియ తన కాన్వాయ్ అడ్డుపెట్టి అనుచరులతో ఘర్షణకు దిగిందని జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డికి ఫిర్యాదు చేశారు.
తన డ్రైవర్ను కిడ్నాప్ చేసేందుకు అఖిల ప్రయత్నించిందన్నారు. అఖిల ప్రియ గత నెల రోజుల నుంచి జనాన్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోందని అన్నారు. అఖిల ప్రియపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : భర్త ఆత్మహత్య.. ఆరుగురు పిల్లల్ని వదిలి ప్రియుడితో మహిళ పరార్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.