మంత్రి కేటీఆర్ తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రసంగిస్తూ పొరుగు రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలిపాడు. తెలంగాణ అభివృద్థిపై మాట్లాడుతూ ప్రతిపక్షాలను ఎద్దేవ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ అక్కడి రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. మరోసారి అధికారాన్నిచేపట్టాలన్న ఉత్సాహంతో వైసీపీ ఉండగా.. తిరిగి అధికారంలోకి రావాలని ఊవిళ్లూరుతోంది టీడీపీ.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు అమలు చేశారు. నేడు ఆయన జగనన్న విద్యా దీవెన పథకం అమలు చేసి విద్యార్థుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేశారు.
జగనన్న వసతి దీవెన’నిధులను బుధవారం ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నార్పలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అయితే అక్కడి నుండి పుట్టపర్తికి బయలు దేరాల్సి ఉండగా.. ఆయన హెలికాఫ్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది
ఎప్పుడైనా, ఒక్కసారైనా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడాలనిపించిందా..? ఉంటుందీ కానీ అందరికీ సాధ్యమయ్యేదీ కాదూ. కానీ ఆ ఆశ అలానే ఉండిపోవాల్సిందేనా అనుకుంటున్నారా. మీ కోసమే ఏపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా తొలి రోజే సినిమా చూసే అవకాశం ఉంటుంది.
ఏపీలోని వైఎస్సార్ ప్రభుత్వం ఉద్యోగులకు, నిరుద్యోగులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. భూమిలేని అమరావతి గ్రామ వాలంటీర్లకు రూ. 2500 పెన్షన్ ను ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు నిరుద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది.
50 ఏళ్లకు పైగా తెలుగు సినిమాకు ఎనలేని సేవలు చేసిన ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ గురువారం రాత్రి కన్నుమూశారు. 92 ఏళ్ల విశ్వనాథ్ అనారోగ్యంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శంకరాభరణం, సిరివెన్నెల, స్వాతిముత్యం, స్వయంకృషి లాంటి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసిన విశ్వనాథ్.. తెలుగు సినిమా స్థాయిని పెంచారు. ఆయన తీసిని శంకరాభరణం సినిమా భారతీయ సినీ చరిత్రలోనే ఒక గొప్ప చిత్రంగా నిలిచిపోయింది. ఆయన మరణం.. తెలుగు సినిమా ఇండస్ట్రీకే […]