హైహైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారే మారిపోయింది. పలు చోట్ల భారీ వర్షాలు పడటంతో పలు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ జామ్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఐపీఎల్ ఫైనల్ కి వర్షం అడ్డుగా నిలిచింది. దీంతో రిజర్వ్ డేకి షెడ్యూల్ చేశారు. మరి ఈరోజు అహ్మదాబాద్ లో వాతావరణం ఎలా ఉంది? ఈరోజైనా మ్యాచ్ జరుగుతుందా లేదా అని ఇప్పుడు చూద్దాం.
ఏప్రిల్, మే నెలలో ఎండలు దంచికొడతాయి.. కానీ ఈ మద్య వాతావరణంలో విచిత్రమైన మార్పులు సంభవించి అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో పంటలు నెలమట్టమైన రైతులు లబోదిబో అంటున్నారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో పలు మార్పులు సంభవిస్తున్నాయి. ఉదయం ఎండలు దంచికొడితే.. సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, వడగండ్ల వానలు కురియడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ లోనే ఇంత ఎండలు కొడితే.. ఇక మే నెలలో పరిస్థితి ఏంటో అని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
గత నెల ఓ వైపు ఎండలు.. మరోవైపు వానలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉరుములు.. మెరుపులతో పాటు వడగండ్ల వానతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు.. రైతులకు తీవ్రంగా పంటనష్టం వాటిల్లింది. నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.. ఈదురు గాలులతో కూడి వర్షాలు కురుస్తున్నాయి.