టాలీవుడ్ లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు సుబ్బరాజు. తనదైన విలనిజంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యరు. ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. ఆ డ్రగ్స్ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను తాజాగా ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించాడు సుబ్బరాజు.
తెలంగాణాలో సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు రాను రాను మలుపులు తిరుగుతోంది. ఈ కేసు విషయంలోఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)మరింత దూకుడు పెంచింది. ఈడీ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్తో తెలంగాణ ప్రభుత్వ అధికారులు కదలిక మొదలైంది. ఇప్పటికే ఈడీ అధికారులు అడిగిన అన్ని వివరాలను ఇచ్చేసిన ఎక్సైజ్శాఖ.. తాజాగా తెలంగాణ హైకోర్టుకు 800 పేజీల నివేదికను సమర్పించింది. వీటితో పాటు 12 కేసుల ఎఫ్ఐఆర్ల ఛార్జ్షీట్లు, స్టేట్మెంట్లు, నిందితులు, సాక్ష్యుల వివరాల సేకరణ, సినీ తారలకు […]
తెలుగు ఇండస్ట్రీలో నాలుగేళ్ల క్రితం డ్రగ్స్ కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఈ కేసు విచారణ కొనసాగుతూనే వస్తోంది.ఈ మొత్తం కాలంలో అనేక మలుపులు తిరుగుతూ వచ్చిన ఈ కేసులో ఇపుడు టాలీవుడ్ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ లభించినట్టు వార్తలు వస్తున్నాయి. మరి.. ఇంత కాలం సెలబ్రెటీలను దర్యాప్తు సంస్థలు ఎందుకు విచారించినట్టు? 9 నెలల క్రితమే ఎక్సైజ్ శాఖ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో 12 మంది సెలబ్రెటీలకి క్లీన్ చిట్ లభిస్తే.. […]
టాలీవుడ్ డ్రగ్స్లో కేసులో కీలక సమాచారం లభించింది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా ఎక్సైజ్ శాఖ రూపొందించిన చార్జ్షీట్లోని కొన్ని విషయాలు బయటికొచ్చినట్లు సమాచారం. అందులో సినీ ప్రముఖలకు డ్రగ్స్ కేసుతో ఉన్న సంబంధాలను ప్రస్తావించింది. కేవలం కెల్విన్ ఇచ్చిన సమాచారంతో చార్జ్షీట్లో సినీ తారాలను నిందితులుగా చేర్చలేమని పేర్కొంది. కెల్విన్ చెప్తున్న విషయాలు నమ్మశక్యంగా లేవని, సినీ తారలు డ్రగ్స్ వాడుతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ చార్జ్షీట్లో […]
టాలీవుడ్లో సంచలనంగా మారిన డ్రగ్స్ కేసు 2017 నుంచి ఇప్పటి వరకు విచారణ జరుగుతూనే ఉంది. శనివారం దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో తరుణ్లకు ఎఫ్ఎస్ఎల్ డ్రగ్స్ వాడలేదని క్లీన్చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. డ్రగ్స్ కేసు నుంచి హీరో దగ్గుబాటి రానా, హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్ను తప్పించేందుకు ప్రయత్నించింది ఎవరని ప్రశ్నించారు. బెంగుళూరులో డ్రగ్స్ విచారణ జరుగుతుంటే.. ఇక్కడి టీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని […]
టాలీవుడ్ను నాలుగేళ్లుగా కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో తరుణ్లకు ఎఫ్ఎస్ఎల్(ఫొరెన్సిక్ సైన్సెస్ ల్యాబోరేటరీ) క్లీన్చిట్ ఇచ్చింది. వాళ్లు ఇద్దరూ డ్రగ్స్ వాడినట్లు తెలలేదని పేర్కొంది. 2017లో పూరీ జగన్నాథ్, తరుణ్ మరికొంతమంది సినీ తారల బ్లడ్, వెంట్రుకలు, గోర్లను డ్రగ్స్ కేసు విషయంలో సేకరించారు. వాటిని పరీక్షించి ఎఫ్ఎస్ఎల్ వీరిద్దరికి క్లీన్చిట్ ఇచ్చింది. దీంతో పూరీ, తరణ్లకు కాస్త ఊరట లభించింది. దీంతో వారి అభిమానులు […]
తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారాన్ని ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. కాగా సోమవారం హీరో నవదీప్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈడీ నవదీప్పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. మనీ లాండిరింగ్, బ్యాంక్ లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుసుంది. అయితే ‘ఎఫ్ క్లబ్’పబ్ యజమాని నవదీప్ కావడం గమనార్హం. ఈ పబ్లో తరచూ సినీ ప్రముఖులు పార్టీలు నిర్వహించేవారని సమాచారం. ఈ పార్టీల్లో డ్రగ్స్ వినియోగించేవారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు రవితేజ విచారణ ముగిసింది. సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. విచారణకు సహకరిస్తామని ఈ సందర్భంగా రవితేజ హమీనిచ్చారు. ఇప్పటికే పూరి,చార్మి,రకూల్ ప్రీత్ సింగ్,నందూ,రానా, ముమైత్ ఖాన్ లను ఈడి ప్రశ్నించింది. కాగా ఈ కేసులో ముఖ్య ముద్దాయి అయిన కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ టాలీవుడ్ సెలబ్రెటీల మీద కొరడా ఝులిపిస్తున్న సమాచారం. గురువారం ఉదయం ఈడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం సినీ నటుడు రవితేజ చేరుకున్నారు. […]
టాలీవుడ్ లో ప్రస్తుతం డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తుంది. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దృష్టి పెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నాలుగేళ్ల నాటి కేసును సీరియస్ గా తీసుకొని కొత్తగా నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. డ్రగ్స్ కొనుగోలు కోసం విదేశాలకు నిధులు ఎలా మళ్లించారో తెలుసుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి ఈడీ నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎన్ఫోర్స్మెంట్ […]
హైదరాబాద్- ఇప్పుడు అందరి దృష్టి టాలీవుడ్ డ్రగ్స్ కేసుపైనే ఉంది. 2017లో వెలుగులోకి వచ్చని టాలీవుడ్ డ్రగ్ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు అప్పుడు మొత్తం 12 మంది సినీ ప్రముఖులను విచారించారు. కానీ అప్పుడు డ్రగ్స్ కేసు పురోగతి మాత్రం తెలియలేదు. మళ్లీ నాలుగేళ్ల తరువాత ఇప్పుడు ఎన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డ్రగ్స్ కేసుకు సంబందించి నోటీసులు జారీ చేసింది. నోటిసులు అందుకున్న 12 మంది సినీ సెలబ్రెటీల్లో ఒకరైన స్టార్ […]