ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణాలు అతివేగం, నిర్లక్ష్యమే. అతివేగంతో డ్రైవర్లు వాహనాలతో దూసుకెళ్లి ప్రమాదాల భారిన పడతారు. రోడ్డుపై వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది.
స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఆనందోత్సాహాలతో గడిపిన విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు ప్రమాదానికి గురయ్యింది. పలువురు విద్యార్థులు గాయపడ్డారు.
కార్పోరేట్ పాఠశాలల్లో విద్యార్థులను తరలించడానికి బస్సులను ఏర్పాటు చేస్తారు ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రభుత్వ స్కూల్ లో మొదటిసారిగా స్కూల్ బస్సు అందుబాటులోకి వచ్చింది. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సర్కారీ బస్సులో హాయిగా స్కూలుకు వెళ్లాల్సిన పిల్లలు జేసీబీలపై డేంజర్ జర్నీలు చేస్తున్నారు. స్కూడెంట్స్కు స్కూల్ బస్గా మారాయి జేసీబీలు. ఇది ఎక్కడ జరిగిందంటే..!
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. వాహనాదారుల నిర్లక్ష్యం, అతి వేగం కారణంగా కొన్ని ప్రమాదాలు జరుగుతుంటే.. వాహనాలు సరిగా లేకపోవటం కారణంగా మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా, ఎన్టీఆర్ జిల్లాలో ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది పిల్లలకు గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలానికి చెందిన కాకతీయ పబ్లిక్ స్కూలు బస్సు శుక్రవారం […]
నిత్యం ఏదో ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. మద్యం తాగి వాహనాన్ని నడపడం, అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వంటి వివిధ కారణలతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రమైన గాయాలతో బతికి ఉన్న జీవిచ్ఛావాల్లా జీవితాన్ని వెల్లదీస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా అభంశుభం తెలియని ఎందరో చిన్నపిల్లలు సైతం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తాజాగా మణిపూర్ లో […]
దేశ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కొన్నిచోట్ల వాహనాలు సైతం వరదల్లో చిక్కుకుని ఆ నీటిలోనే కొట్టుకుపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో సైతం భారీగా కురుస్తున్న వర్షాలకు నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రాష్ట్రంలోని షాజాపూర్ లో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 24 మంది విద్యార్థులు ఉన్న ఓ స్కూలు బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. A […]
తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా.. దేశం అంతటా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇక.. తెలంగాణలో వర్షాల కారణంగా ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా.. మహబూబాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. వర్షాలకు నర్సింహులపేట మండలం కొమ్ముల వంచ కొత్త చెరువు కట్ట తెగి నీరు రోడ్డుపైకి పొంగింది. అయితే.. రోడ్డు పైనుంచి వరద పారుతుండటంతో ఆర్యభట్ట స్కూల్ బస్సు వరదల్లో చిక్కుకున్నది. డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యి.. జాగ్రత్త పడటంతో పెను […]
మహబూబ్ నగర్ జిల్లాలో గత రెండు రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో కోడురు దగ్గర మన్యం కొండ రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర భారీగా వరదనీరు చేరింది. ఈ క్రమంలో అంటుగా 30 విద్యార్ధులతో వెళ్తున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సు వరద నీటిలో చిక్కుకుంది. దీంతో పెద్ద ఎత్తున పిల్లలు కేకలు వేయడంతో స్థానికలు అక్కడికి చేరుకుని బస్సులోని విద్యార్థులను రక్షించారు. అయితే వరద […]
స్కూలు బస్సుల రంగు నిమ్మకాయల వంటి స్వచ్ఛమైన పసుపూ కాదు, నారింజ లాంటి పసుపూ కాదు. ఈ రెండింటి మిశ్రమంగా పండిన మామిడి పండు రంగును పోలి ఉంటుంది. మనం ఎంత దూరం నుంచైనా పసుపు రంగు వస్తువును కంటి మూలల నుంచి కూడా స్పష్టంగా గుర్తించగలం. ఇలా గుర్తించడంలో మనకు ఎరుపు రంగు కన్నా పసుపు విషయంలో 1.24 రెట్ల స్పష్టత ఉంటుంది. అలాగే మంచు పడుతున్న వాతావరణంలో కానీ, తెల్లవారు జామున, సాయం సమయాల్లో […]